Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరో రికార్డు నెలకొల్పాడు. తనకెంతో ఇష్టమైన టీ20ల్లో సిక్సర్ల సెంచరీ కొట్టేశాడీ ఆల్రౌండర్.
ICC : విశాఖ వన్డేలో అదిరే విజయంతో సిరీస్ గెలుపొందిన టీమిండియా భారీ షాక్. స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ జరిమానా విధించింది.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకు�
స్వదేశంలో భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉండగా శనివారం సాగరతీర నగరం విశాఖపట్నం వేదికగా టీమ్ఇండియా.. సిరీస్ విజేతను నిర్ణయ�
భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో బౌలింగ్ వైఫల్యంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి ఎదుట 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించినా బౌలర్లు తేలిపోవడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయఢంక�
IND Vs SA | రాయ్పూర్ వేదికగా జరిగిన రెండు వన్డేలో భారత్పై దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల విజయం సాధించింది. టీమిండియా విధించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
IND Vs SA | రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ రాణించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, కింగ్ కోహ్లీ సెంచరీలతో కదం దొక్కగా.. చివరలో కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం
Security Breach | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. ఈ సిరీస్లో రెండో సెంచరీ చేసి మళ్లీ పూర్వపు ఫామ్లోకి వచ్చాడు. రాయ్పూర్ వ
Virat Kohli | టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో రాణించిన కింగ్ కోహ్లీ.. తాజ�
స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన టెస్టు సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత జట్టుకు చక్కని అవకాశం. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడు రోజుల క్రితం రాంచీలో ముగిసిన తొలి వన్డేలో ఉత్క
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి వి�