బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. ఛాతి ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు సహా గత అనేక సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యపరమ�
Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ( బీఎన్పీ ) చైర్పర్సన్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస �
లండన్లోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనను ఖలిస్థానీలు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీల హత్యలు, దాడులకు నిరసనగా బంగ్లాదేశీ హిందూస్, బ్రిటిష్ హి
బంగ్లాదేశ్లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులు మేఘాలయ సరిహద్దు మీదుగా భారత్కు పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
Bangladesh | బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో రాజధాని ఢాకా నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి నిర్వహించాల్సిన ప్రసిద్ధ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ �
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే క్రమంలో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఇటీవల ఢాకాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా శుక్రవారం నాడు ప్రార్థనల అనంతరం పలువురు భారత వ
బంగ్లాదేశ్లో బుధవారం రాత్రి జరిగిన మూకదాడిలో మరో హిందువు మరణించాడు. ఇటీవలే దీపూ చంద్ర దాస్ అనే హిందూ కార్మికుడిని మూకలు హత్యచేసి అతని మృతదేహాన్ని తగలబెట్టిన ఘటనను మరువకముందే మరో దారుణ ఘటన బంగ్లాదేశ్�
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ)కి కాబోయే అధినేత తారీఖ్ రహ్మాన్ 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసాన్ని వీడి గురువారం ఢాకా చేరుకున్నారు. ఢాకా విమానాశ్రయం వద్ద �
Hindu man lynched in Bangladesh | అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు హిందూ వ్యక్తులను కొట్టి చంపడంపై బం
Osman Hadi | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే.
భారత్ అనుకూల విధానాలకు పేరుపొందిన షేక్ హసీనా వాజెద్ జెన్-జీ తిరుగుబాటులో పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందారు. గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మహమ్మద�