చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేల�
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో దక్కించుకుంది. తొలి వన్డేలో ఓడినప్పటికీ రెండో మ్యాచ్లో పుంజుకున్న ఆ జట్టు.. గురువారం సిరీస్ విజేతను నిర్ణయించేందుకు జరి
సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో ఓడినా సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం సత్తాచాటింది. కివీస్ను ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చిత్తుచేసి సిరీస్న
Bangladesh | ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత నెలకొన్నది. ఈ ఇంధన కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని అన్ని నగరాలు, పట
సాఫ్ అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన గ్రూపు-బీ పోరు 1-1తో డ్రాగా ముగిసింది.
IPL Matches : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడికి తెరలేవనున్న వేళ బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమదేశంలోని క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెబుతూ.. ఐపీఎల్ మ్యాచ్లపై నిషేధాన్ని ఎత్తేసింది.
Bangladesh: బంగ్లాదేశ్(Bangladesh)లోని రాజ్బరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పద్మా నదిలో బస్సు పడిన ఘటనలో 16 మంది మృతిచెందారు. సుమారు 20 మంది వరకు ఆచూకీ లేరు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిం�
Pakistan Cricket: ఐసీసీ ట్రోఫీని దొంగలించి ఇంటికి తెస్తారా అని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ఆ దేశ బోర్డుపై విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయిన నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం వ్య
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ వివాదాస్పదమవడంతో అతడితో పాటు ఆ జట్టు క్రికెటర్లు, మాజీలు క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడుతున్న వేళ బం�