బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ను 2-0తో వైట్వాష్ చేసింది. లెఫ్మార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (6/120) కెరీర్లో 18వ సారి ఐదు వికెట్ల ప్రదర్శ
Chattogram : బంగ్లాదేశ్లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్లో జరిగింది.
పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది.
పాకిస్థాన్తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (137) బంగ్లా తరఫున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతోపాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Bangladesh | భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక �
స్వదేశంలో పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ సంచలన విజయంతో సత్తాచాటింది. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంతవరకూ పాక్ను ఓడించని ఆ జట్టు.. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో గెలిచి చరిత్రాత్�
Bangladesh | పశ్చిమబెంగాల్ - బంగ్లాదేశ్ (West Bengal - Bangladesh) సరిహద్దుల్లో కంచె (Border Fencing) నిర్మాణం కోసం బీఎస్ఎఫ్ (BSF) కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్లోని నూతన ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగా �
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్కు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్లో పాక్ 386 రన్స్ (బంగ్లా 413)కు ఆలౌట్ అవడంతో ఆతిథ్య జట్టు 27 పరుగుల ఆధిక్యం స�
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నందున బంగ్లాదేశ్ బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. నిగర్ సుల్తానా (Nigar Sultana) కెప్టెన్గా పదిహేను మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి పోరులో ఆతిథ్య జట్టు నెగ్గగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.
బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి పోరులో ఆతిథ్య జట్టు నెగ్గగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.
చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.