మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై కివీస్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో తొలి మ్యాచ్ను బలమైన ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాపై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో పసికూన బంగ్లాదేశ్పై విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇరుజట్ల మధ్య గువహతి వేద
Shakib Al Hasan : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) పునరాగమనంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రీడా శాఖ సలహాదారు సంచలన కామెంట్ చేశాడు.
సాఫ్ అండర్-17 చాంపియన్షిప్లో భారత్ ఏడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 4-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత సమయంలో ఇరు
Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh)లో హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులో�
ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్న భారత జట్టు బుధవారం మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-4లో పాకిస్థాన్తో ఆడిన తొలి మ్య
ఆసియా కప్లో సూపర్-4 దశను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ దశలో లంకేయుల చేతిలో తమకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చు�
ఆసియాకప్లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య అభిమానులను ఆకట్టుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో అఫ్గన్ పోరాడినా..లంకదే పైచేయి అయ్యింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో లంక 6 వికెట్ల తేడా�
ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తిష్టాత్మక ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా..హాంకాంగ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
Nepal Gen Z Protest | సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప�
‘చొరబాటుదారులు నా దేశ యువత జీవనోపాధిని లాక్కుంటున్నారు’ అని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. తద్వారా ఆయన చొరబాట్ల అంశాన్ని మరోసారి జాతీయ చర్చాంశంగా మార్చేశారు.
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�