ఆసియా కప్లో సూపర్-4 దశను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ దశలో లంకేయుల చేతిలో తమకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చు�
ఆసియాకప్లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య అభిమానులను ఆకట్టుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో అఫ్గన్ పోరాడినా..లంకదే పైచేయి అయ్యింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో లంక 6 వికెట్ల తేడా�
ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తిష్టాత్మక ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా..హాంకాంగ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
Nepal Gen Z Protest | సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప�
‘చొరబాటుదారులు నా దేశ యువత జీవనోపాధిని లాక్కుంటున్నారు’ అని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. తద్వారా ఆయన చొరబాట్ల అంశాన్ని మరోసారి జాతీయ చర్చాంశంగా మార్చేశారు.
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�
Passport Relief | పొరుగు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత ప్రభుత్వం పాస్పోర్టుల (Passports) విషయంలో ఊరటనిచ్చింది. బంగ్లాదేశ్ (Bangladesh), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ (Pakistan) దేశాల్లో మతపరమైన పీడనను భరించలేక భారత్కు వచ్చ�
అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా మాదిరిగా భారత్ కూడా ఒక సరిహద్దు గోడను నిర్మించాలనుకుంటున్నదా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
ODI World Cup : మహిళల వరల్డ్ కప్ పోటీలకు రెండోసారి అర్హత సాధించిన బంగ్లాదేశ్ నిగర్ సుల్తానా (Nigar Sultana) సారథ్యంలో బరిలోకి దిగనుంది. దేశవాళీలో అద్భుతంగా రాణించిన వికెట్ కీపర్ రుబియా హైదర్ ( Rubya Haider ) సైతం బెర్తు సాధించింద�
Asia Cup 2025 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ (Asia Cup) కోసం స్క్వాడ్ను ప్రకటించింది. లిటన్ దాస్ (Litton Das) సారథిగా పదహారు మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాల్ఘర్ జిల్లా, వాసాయ్ సమీపంలో పన్నెండేళ్ల బంగ్లాదేశీ బాలికపై మూడు నెలలకు పైగా సుమారు 200 మంది లైంగికదాడికి పాల్పడ్డారు.
బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికలకు (Bangladesh Elections) రంగం సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో దేశంలో సాధారణ ఎన్నికల నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.