Bangladesh : బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భారత్ వేదికగా జరిగే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది. వరల్డ్కప్లో ఆడా�
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలిగించడంతో మొదలైన
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు లక్ష్యంగా హింసాత్మక దాడులు ఆగటం లేదు. కొంతమంది ఓ హిందూ జర్నలిస్టును తలపై తుపాకీతో కాల్చి చంపగా, ఇది జరిగిన 24 గంటల్లో మరో హిందువు హత్యకు గురయ్యాడు.
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు ఐపీఎల్ నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా ఐపీఎల్లో పోటీపడే ప్లేయర్ల జీతాలకు బీమా కల్పిస్తారు.
IPL | భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇరు దేశాల నడుమ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ వితంతు మహిళ (40)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు.
ICC : టీ20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)కి కొత్త తలనొప్పి మొదలైంది. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను తొలగించడానికి ప్రతిచర్యగా, భారత్లో ప్రపంచకప్ ఆడమని
Bangladesh: ముస్తాఫిజుర్ ను తొలగించినందుకు నిరసనగా.. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం దేశంలో ఐపీఎల్ ప్రసారాలతోపాటు, ప్రచారం కూడా చేయకూడదు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా అన్చిశితి వాతావరణంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో క్రికెట్ను పావుగా మార్
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్(Taskin Ahmed)ను మళ్లీ స్క్వాడ్లోకి తీసుకుంది. స్వదేశంలో ఐర్లాండ్ సిరీస్కు దూరమైన తస్కిన్ను పొట్టి ప్రపంచకప్ కోసం ఎంపిక చేశా�
బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులు డిసెంబర్ నుంచి జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి కాజోల్ దేబ్నాథ్ తెలిపిన