భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమంటూ పట్టుదలకు పోయి ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాక బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్న అసిఫ్ నజ్రుల్ మాట మార్చ�
దేశంలో సాధారణ ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్లో మరో హిందువును హత్య చేశారు. మైమన్సింగ్ జిల్లా త్రిశల్ ఉప జిల్లాలోని బోగర్ బజార్లో సోమవారం రాత్రి సుషేన్ చంద్రశేఖర్ (62) అనే ఒక బియ్యం వ్యాపారి
రాష్ట్రంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు తిరిగి పంపేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. దీనిపై సమగ్ర వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్�
Dipu Chandra Das : బంగ్లాదేశ్లో హిందువు అయిన దీపుచంద్రదాస్పై దాడి చేసి, సజీవ దహనం చేశారు. హత్య జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అతడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే చాలా మందిపై దాడులు జరిగి హత్యకు గురికాగా.. ఇప్పుడు మరో హిందువును బంగ్లాలో దారుణంగా హత్య చేశారు.
International Cricket Council: టీ20 వరల్డ్కప్ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎటువంటి పెనాల్టీ విధించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి చెప్పింది. ఇక 2031లో జరిగే ఐసీసీ టోర్నీకి ముందే బంగ్లాదేశ్లో ఓ ట�
టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూపు-సీ పోరులో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై ఘన విజయం సాధించింది.
Mohan Bhagwat : బంగ్లాదేశ్లో ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు తమ హక్కుల కోసం పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్దతు ఇస్తారని భగవత్ అన్నారు. కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్న సంగత�
Rameshan Chandra Sen | బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ మైనారిటీ వర్గంపట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. తాజాగా చోటుచేసుకున్న మరో ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు 18 నెలలుగా జైల్లోనే మగ్గుతూ ప్
Bangladesh Hindu : బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. హిందువుల్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్ అనే వృద్ధ నేత శనివారం మరణించాడు.
భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని, తటస్థ వేదికలో తమ మ్యాచ్లను ఆడించాలని కోరిన బంగ్లాదేశ్పై వేటు వేసిన ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు.
బంగ్లాదేశ్కు ఇచ్చే విదేశీ అభివృద్ధి సాయాన్ని భారత్ సగానికి (రూ.60 కోట్లకు) తగ్గించింది. పొరుగు దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్న వేళ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం �
బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా టోర్నీ నుంచి బాయ్కాట్ చేస్తామని బెదిరింపులకు దిగిన పాకిస్థాన్.. అంత సాహసం చేయనప్పటికీ ఐసీసీకి మాత్రం ఝలక్ ఇచ్చింది. గ్రూప్ దశలో భారత్�