రెండు భారీ విజయాలతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్తో తలపడనుంది.
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో(54 బంతులు మిగిలి ఉండగానే) ఘన విజయం సాధించింది.
శ్రీరాముడిని అగౌరవ పరిచినందుకు నిరసనగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ సంఘం సభ్యులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఒక హింసాత్మక గుంపు శ్రీరాముడి విగ్రహాన్ని అపవిత్రం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు
Bangladesh : మైనారిటీల హక్కులను కాలరాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శు�
Lord Ram statue : బంగ్లాదేశ్లో ఏర్పాటు కానున్న రాముడి విగ్రహం అక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దాదాపు 80 శాతం పూర్తైన విగ్రహ నిర్మాణం ప్రభుత్వ నిషేధం కారణంగా కొంతకాలంగా నిలిచిపోయింది. విగ్రహ ఏర్పాటును బంగ్లాలోన
India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గ
Nikhil Chaudhary: క్రికెటర్ నిఖిల్ చౌదరీ చరిత్ర సృష్టించాడు. భారత సంతతికి చెందిన ఆ ఆల్రౌండర్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్తో వచ్చే వారం జరగనున్న టీ20 సిరీస్లో అతను ఆస్ట్రే
బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక�
Bangladesh : బంగ్లాదేశ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
PM Modi : పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ జల్మురి తిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానికి ఆ జల్మురి ఇచ్చిన వ్యాపారిని చంపేస్తామంటూ ఇప్పుడు బాంబు బెదిరింపులు వస్తున�
Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ను 2-0తో వైట్వాష్ చేసింది. లెఫ్మార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (6/120) కెరీర్లో 18వ సారి ఐదు వికెట్ల ప్రదర్శ
Chattogram : బంగ్లాదేశ్లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్లో జరిగింది.
పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది.