Bangladesh Cricket : భారత్లో టీ20 వరల్డ్కప్ను బాయ్కాట్ చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్ర పరిణామాలు ఎదుర్కోనుంది. అత్యంతస సంపన్నమైన బీసీసీఐ (BCCI)కు ఎదురు తిరిగినందుకు, ఐసీసీ అభ్యర్థనను పెడచెవిన పెట్టినందుక�
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆడుతుందా? ఆడదా? అనే అనిశ్చితికి తెరపడింది. భారత్లో ఆడబోమని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పెద్ద షాకిచ్చింది. బంగ్లా�
బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ పరిపాలన దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నదని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతలు పూర్తిగా కు�
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ప్రాతినిధ్యంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్లో ఆడలేమంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించగా, ఐసీసీ నిర్ణయంప�
Bangladesh | రానున్న టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడకుంటే వేటు తప్పదని ఐసీసీ హెచ్చరించినా బంగ్లాదేశ్ మాత్రం పట్టు వీడలేదు. ఐసీసీ ఇచ్చిన 24 గంటల అల్టిమేటాన్ని, మరో దేశంతో భర్తీచేస్తామన్న హెచ్చరికనూ ఆ దేశం లెక్కచేయల
T20 World Cup : టీ20 వరల్డ్కప్లో ఆడేందుకు ఇండియా వెళ్లడం లేదని బంగ్లాదేశ్ వెల్లడించింది. వేదికలను మార్చేందుకు ఐసీసీ నిరాకరించడంతో.. బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇండియాకు వెళ్లవద్దు అని త�
టీ20 ప్రపంచకప్లో తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని డిమాండ్ చేసిన బంగ్లాదేశ్కు ఆశాభంగమే అయింది. బంగ్లా డిమాండ్లకు ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. భారత్లో ఆడతారా? లేదా? అన్నదానిపై జనవరి 21 నాటికి తేల్చ�
T20 World Cup : రాబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొనే అంశంపై ఉత్కంఠ మరో 24 గంటల్లో వీడనుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందో, లేదో తేల్చుకునేందుకు ఆ జట్టుకు 24 గంటల టైమిచ్చింది ఐసీసీ.
Bangladesh : ఈ పరిస్తితుల్లో ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు క్షీణించినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉన్న హిందువులతోపాటు భారతీయ అధికారులకు కూడా రక్షణ లేదనే నిర్ణయానికి ఇండియా వచ్చేసింది. అందుకే వారి భద్రత విషయంలో కీలక �
భారత్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేదే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్.. ఐసీసీ అల్టిమేటానికి కూడా తలొగ్గేలా లేదు. భారత్లో ఆడతారా? లేక మీ స్థానంలో వేరే జట్టును భర్తీ చేయమంటారా? అని ఐసీసీ ఆదేశించినట్టు వచ్చ�
T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది.
మరో మూడు వారాల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆఖరి అవకాశం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
India-Bangladesh : ఇటీవలి కాలంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా సమీర్ దాస్ అనే హిందూ ఆటో డ్రైవర్ను దుండగులు కొట్టి చంపారు. చిట్టగాంగ్లోని దగన్భునియా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ద�