Bangladesh : మైనారిటీలపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ అనే హిందూ సంస్థకు చెందిన హిందూ నాయకుడు, సంగీత కారుడు అయిన ప్రొలోయ్ చాకి (60) ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీ�
Bangladesh Balloon | బంగ్లాదేశ్కు చెందిన పెద్ద బెలూన్ కలకలం రేపింది. పొలంలో పడిన దానిని చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ బెలూన్పై దర్యా�
ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�
Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడుదల అనంతరం జరుగుతున్న పరిణామాలు ఆ దేశ క్రికెట్ బోర్డుకే గాక ఆటగాళ్లకూ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తమ దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టి భారత్లో టీ20 ప్రపంచకప�
Bangladesh : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియాలో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇండియాలో పాల్గొనాలంటే తమ జట్టుకు తగిన భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతూ.. ఐసీసీకి మ
Mustafizur row : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు అంశం బంగ్లాదేశ్ క్రికెట్ కు ఇబ్బందిగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ పై గట్టిగానే
Bangladesh : బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భారత్ వేదికగా జరిగే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది. వరల్డ్కప్లో ఆడా�
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలిగించడంతో మొదలైన
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు లక్ష్యంగా హింసాత్మక దాడులు ఆగటం లేదు. కొంతమంది ఓ హిందూ జర్నలిస్టును తలపై తుపాకీతో కాల్చి చంపగా, ఇది జరిగిన 24 గంటల్లో మరో హిందువు హత్యకు గురయ్యాడు.