భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా అన్చిశితి వాతావరణంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో క్రికెట్ను పావుగా మార్
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్(Taskin Ahmed)ను మళ్లీ స్క్వాడ్లోకి తీసుకుంది. స్వదేశంలో ఐర్లాండ్ సిరీస్కు దూరమైన తస్కిన్ను పొట్టి ప్రపంచకప్ కోసం ఎంపిక చేశా�
బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులు డిసెంబర్ నుంచి జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి కాజోల్ దేబ్నాథ్ తెలిపిన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) జాతీయ అధ్యక్షుడు అజయ్సింగ్ చౌతాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని �
Boyalapalli Rekha : ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఖోకన్ చంద్ర దాస్ను సజీవ దహనం చేయడం దారుణమని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapa
BCCI : బంగ్లాదేశ్లో మైనార్టీలపై హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ (Mustafizur Rehman)ను కొనడాన్ని తప్పు పడతున్నారు కొందర�
Hindu Man | మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో హిందువులపై దాడులు ఆగడం లేదు (Attacked By Mob). తాజాగా మరో హిందూ వ్యక్తి (Hindu worker)పై మూక దాడి జరిగింది.
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. ఛాతి ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు సహా గత అనేక సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యపరమ�
Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ( బీఎన్పీ ) చైర్పర్సన్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస �
లండన్లోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనను ఖలిస్థానీలు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీల హత్యలు, దాడులకు నిరసనగా బంగ్లాదేశీ హిందూస్, బ్రిటిష్ హి
బంగ్లాదేశ్లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులు మేఘాలయ సరిహద్దు మీదుగా భారత్కు పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
Bangladesh | బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో రాజధాని ఢాకా నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి నిర్వహించాల్సిన ప్రసిద్ధ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ �