లాంచీలో మంటలు చెలరేగటంతో ప్రమాదం ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల లాంచీ (భారీ పడవ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 41 మంది మరణించారు. 150 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారం సుగం
Bangladesh | బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని ఓ నదిలో వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవ�
ఢాకా: పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్ నిర్మించారు. ఇవాళ ఆలయాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మళ్లీ ప్రారంభిం�
ఏ వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేడు. ఏ జాతీ తన అస్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ అస్తిత్వ ఉద్యమ ఫలితమే యాభై ఏండ్ల కిందట బంగ్లాదేశ్ ఆవిర్భావం. భారత్ అందించిన స్నేహ హస్తం�
ఢాకా: పాకిస్థాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించిన 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ విక్టరీ డే పరేడ్ను నిర్వహించారు. ఆ పరేడ్కు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యార�
Omicran | కరోనా (corona) మహమ్మారి సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆయా ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేశాయి.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 76/7 ఢాకా: ఆఫ్స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/35) కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో రెండో టెస్టులో పాకిస్థాన్ పట్టు బిగించింది. భారీ వర్షం కారణంగా రెండు రోజుల ఆట త
చటోగ్రామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 109/0తో మంగళవారం చివరి రోజు రెండో ఇన్
Bangladeshi civilians killed | పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. వీరిని
ట్రోఫీ అందజేసిన క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల దివ్యాంగుల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత