పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన బంతిని కవర్స్ మీదుగా పంపేందుకు కోహ్లీ ప్రయత్న
రెండో టీ20లో భారత్ గెలుపు మెరిసిన భువీ, జడేజా, రోహిత్ నేడు ఆఖరి మ్యాచ్ ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించు�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) తాను ఎదుర్కొన్న మూడో బంతికే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడు గ్లీసన్ వేసిన ఏ
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత సారధి రోహిత్ శర్మ (31) అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్ను ప�
భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగ�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
భారత సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటేషన్ పాలసీ పేరిట ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ మధ్యలో విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ తీరును మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప�
కోహ్లీ, పంత్, బుమ్రా రాక నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20 అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగి తొలి టీ20లో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన టీమ్ఇండియా.. అదే జోరుతో సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మొదటి పోరుకు అందుబా
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చెక్ పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అతడి ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దీంతో అతడిని టీ20ల �
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ క్రికెట్, బర్మీ ఆర్మీ లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ కు భారత జట్టు అభిమానులు ధీటుగా సమాధానమిస్తున్నారు. కోహ్లిని విమర్శించేంత �