టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి..? మూడు ఫార్మాట్లలో రోహిత్ టీ�
ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టు మూడవ రోజు కోహ్లీ, బెయిర్స్టో మధ్య స్లెడ్జింగ్ జరిగింది. బెయిర్స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొన్ని కామెంట్ చేశాడు. ఆ సయమంలో ఇద్ద�
257 పరుగుల ముందంజలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 125/3 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్ వరుణుడి అంతరాయం మధ్య సాగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. మొదట భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్ష
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడా
సుమారు మూడేండ్లుగా సెంచరీ చేయలేక ఇబ్బందులు పడుతూ క్రమంగా ఫామ్ కోల్పోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఇప్పటికైనా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది అతడికి సూచిస్తున్నారు. కానీ పాకిస్తా�
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా పరుగుల వరద పారిస్తున్న ఆజమ్..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించా�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాజాగా టీ20 ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు కోహ్లీ పేరిట ఉన్న రికా�
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ