టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని ఆడే ప్రయత్నం చేసిన డుప్లెసిస
ఐపీఎల్ ప్లేఆఫ్స్కు సర్వం సిద్ధమైంది. తొలి క్వాలిఫైయర్లో కొత్త జట్టు గుజరాత్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. రెండో క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆడే జట్టు ఏ
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు �
ఐపీఎల్లో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు కలిశారు. జీటీ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ �
బాలీవుడ్ అగ్రతారగా ఏళ్లపాటు వెలిగింది అనుష్క శర్మ. విరాట్ కొహ్లీతో పెళ్లయ్యాక సినిమాల వేగాన్ని తగ్గించింది. నిర్మాణ సంస్థ స్లేట్జ్ నుంచి కూడా తప్పుకుంది. ఇకపై సినిమాలు నిర్మించబోనని తెలిపింది. ఈ నిర�
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వంటి ఆటగాడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్న తరుణం�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్పై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మూడుసార్లు గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన కోహ్లీ.. ఇంతగా ఇబ్బంది పడటం చూడలేదని మా
ఐపీఎల్ 15వ సీజన్లో తన కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి దక్కనుంది.
ప్రస్తుతం అత్యంత పేలవ ఫామ్తో అవస్థలు పడుతున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గతేడాది ఐపీఎల్లోనే ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేసిన అతను.. ప్రస్తుతం సౌతాఫ్రికా లెజెండ్ ఫా
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార�
ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమని మాజీ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ ‘‘ఓవర్ కుక్డ్’’ (అంటే మరీ ఎక్క�
ఐదు వికెట్లతో విజృంభణ హైదరాబాద్పై బెంగళూరు ఘన విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది.