న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన బాబర్ .. కెప్టెన్గా అతి తక్క�
హైదరాబాద్: మేటి క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్ట�
భారత క్రికెట్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఎంతటి కీలకమైన ఆటగాళ్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముగ్గురూ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చాలా కాలమే అయింది. ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి దిగ్గజ క్రికెటర్ విశ్లేషించాడు. స్టైలిష్ బ్యాటర్గా పేరున్న అజారుద్దీన్ మాట్లాడుతూ.. కోహ్లీ ఒక రెండేళ్ల క్రితం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడన్�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. ట్విటర్ వేదికగా అతడు చేసిన ట్వీట్ తో.. దాదా రాజకీయాల్లోకి వస్తున్నాడని, బీసీసీఐ అధ్యక్ష పదవికి రా�
భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు పరుగులు చేయడానికి ముప్పుతిప్పలు పడుతున్నాడు. అతను సరిగా ఆడకపోయినా ఎలాగోలా ఐపీఎల్లో తన
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట �
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�
ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అ�
టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని ఆడే ప్రయత్నం చేసిన డుప్లెసిస
ఐపీఎల్ ప్లేఆఫ్స్కు సర్వం సిద్ధమైంది. తొలి క్వాలిఫైయర్లో కొత్త జట్టు గుజరాత్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. రెండో క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆడే జట్టు ఏ
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు �
ఐపీఎల్లో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు కలిశారు. జీటీ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ �