విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మాదిరిగానే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 14 మ్యాచులలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని రోహి�
అజేయ అర్ధసెంచరీతో విజృంభణ భారత్ తొలి ఇన్నింగ్స్ 246/8 లీసెస్టర్: భారత్, లీసెస్టర్షైర్ వామప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం మొదలైన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా స్థాయిక�
లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడ
గడిచిన మూడేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ లేక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిపై భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని ఇలా చూడటం బాధాకరంగా ఉందన్న కపిల్.. అతడి బ్
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�
గతేడాది ఇంగ్లండ్ తో అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకేకు వెళ్లిన టీమిండియా క్యాంప్ లో కరోనా కలవరం మొదలైంది. ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు భారత జట్టు లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగ�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్ కన్నా ముందు విరాట్ కోహ్లీ రిలాక్స్ అవుతున్నాడు. వెకేషన్ మూడ్లో ఉన్న అతను.. ఓ బీచ్లో కనిపించాడు. తన టూర్కు సంబంధించిన ఫోటోను అతను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ప్రస్తు�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఘోరమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు తన బ్యాటుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మూడేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా లేకుండా తడబ