సరిగ్గా 39 ఏళ్లక్రితం.. ఆ గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైంది. సర్కారు ఇచ్చిన పునరావాసంతో స్థానచలనం పొందింది. గ్రామస్తులంతా ఎక్కడెక్కడికో వెళ్లి తోచిన ఉపాధితో బతుకులీడుస్తున్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా �
కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది మహాభారతంలోని కౌరవుల తల్లి గాంధారి. భారతంలో ధృతరాష్ట్రుడి భార్యగా, కౌరవుల తల్లిగా గాంధారి పేరు అందరికీ తెలిసిందే. అయితే గాంధారి గ్ర�
ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉ�
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నె గ్రామం భూసమస్యలు లేని పల్లెగా గుర్తింపు పొందంది. ఈ గ్రామంలో ప్రభుత్వ , ఫారెస్టు శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, పేద రైతులకు పట్టా పాసు ప�
తెలంగాణ సర్కార్ యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాట�
పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు.. మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ప్రస్తుతం పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మిం
వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయ
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధు�
ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్న
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన