కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెప్తున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో మాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామంల�
Crime news | రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తన బైక్కు భార్యను కట్టేసి.. ఊరంతా చూస్తుండగా ఈడ్చుకుంటూ వెళ్లాడు.
Lost Dog Returns Home | యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గ�
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
Minister Forced To Exit | మంత్రి ప్రసంగం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గం ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆ మంత్రి బలవంతంగా గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్లో పిల్లలూ, పెద్దలూ అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామపెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు.
తమ గ్రామంలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తేనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గ�
గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రదేశాలకు వెళ్లేందుకు అడిగినంత వెడల్పుతో దారికి స్థలం ఇవ్వని కారణంగా 3 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఈ ఘ టన జగిత్యాల జిల్లా ఇబ్రహీంప ట్నం మండలం తిమ్మ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చోడ మండలం జామిడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జామిడి గ్రామంలో 1131 మంది జనాభా ఉండగా, ఏడు వ�
bizarre rule | పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�
విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�