Minister Forced To Exit | మంత్రి ప్రసంగం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గం ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆ మంత్రి బలవంతంగా గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్లో పిల్లలూ, పెద్దలూ అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామపెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు.
తమ గ్రామంలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తేనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గ�
గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రదేశాలకు వెళ్లేందుకు అడిగినంత వెడల్పుతో దారికి స్థలం ఇవ్వని కారణంగా 3 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఈ ఘ టన జగిత్యాల జిల్లా ఇబ్రహీంప ట్నం మండలం తిమ్మ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చోడ మండలం జామిడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జామిడి గ్రామంలో 1131 మంది జనాభా ఉండగా, ఏడు వ�
bizarre rule | పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�
విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.
జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.