మా చిన్నప్పుడు ‘పెద్ద మనుషులు’ అనే మాట తరచుగా వినిపిస్తుండేది. పల్లెల్లో అప్పుడప్పుడూ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో.. పొలాల దగ్గర.. ఇంట్లో చిన్నచిన్న తగాదాలు జరుగుతుండేవి.
Bear Enters Home Drinks Milk | ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్�
గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివ�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామబిడ్డలు దేశసేవలో తరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
సినిమాలంటే ఇంగ్లిష్, హిందీ, తెలుగు లాంటి కొన్ని భాషలే గుర్తుకువస్తాయి. కానీ, ఈశాన్య భారతదేశంలోని మణిపుర్ పేరు ఎవ్వరికీ స్ఫురించదు. ఆ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లా రింగుయి కొండ ప్రాంతాన్ని ‘బాలీవుడ్ ఆఫ
రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. నిండు వేసవి రాకముందే ఆ గ్రామానికి తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి వంద శాతం పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభావిత, లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో ఉండే �
గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించాలనే ఉద్దేశంతో ఫరూఖ్నగర్ మండలం చించోడు గ్రామంలో మద్య నిషేధంపై గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని వర్�
న్యాయం కో సం పోలీస్స్టేషన్కు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక పెట్రోల్ పోసుకు ని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్లో చోటుచేసుకుంది.
డెమోక్రాట్ అభ్యర్థి, భారత సంతతకి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆమె పూర్వీకులు నివసించిన తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామప్రజలు శ్రీ ధర్మ శాస్తా ఆలయంలో మంగళవార�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెప్తున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో మాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామంల�
Crime news | రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తన బైక్కు భార్యను కట్టేసి.. ఊరంతా చూస్తుండగా ఈడ్చుకుంటూ వెళ్లాడు.
Lost Dog Returns Home | యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గ�
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�