పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.
జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.
ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, రూ.50 లక్షల రివార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అందజేశారు. క�
రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం
ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొ
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామ
ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
నేరాలను అదుపుచేసేందుకు శివ్వంపేట పోలీసులు నడుంభిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.
మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.