ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10
ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దా�
జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు ర�
దేశంలోని పల్లెలకు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ప్రశంసించారు
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం
మధ్యప్రదేశ్లోని బక్స్వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.
ఎత్తైన గుట్టలు... పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న �
రంధిక్పుర్ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్న కుటుంబాలు గ్రామంలో భద్రతలేదని వెల్లడి.. రిలీఫ్ కాలనీకి మకాం అహ్మదాబాద్, ఆగస్టు 23: గుజరాత్లోని రంధిక్పుర్ గ్రామంలోని ముస్లిం కుటుంబాలు ఆ ఊరిని విడిచి�
‘పల్లె ప్రగతి’ని వంద శాతం సద్వనియోగం చేసుకున్న ముక్రా (కే) గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో రెండ్రోజులుగా సాగిన జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. �
భరతమాత సేవలో తరిస్తున్న సైనికులకు నేడు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశ రక్షణకోస
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క