సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�
పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో ఇక జాప్యం తొలగిపోనున్నది. నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూర నున్నాయి. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాల
మహిళలు ముందుగానే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో
ఆయన పల్లె చిత్రాల రారాజు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు తన కుంచెతో రంగులద్దారు. బతుకమ్మ, బోనాలు, కృష్ణా గోపాలురు, గీత కార్మికుల వంటి వందలాది చిత్రాలతో చిత్రకళా రారాజుగా పేరొందారు. తెలంగాణ పేరును ప్రపంచాన�