నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ సమీపంలో గురువారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో డోజర్ వాహనాన్ని నడిపేవాడు. అందులో
తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా క�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని మల్కీజ్గూడ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఊరిలో ఎక్కడచూసినా పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నది. ఇప్పటికే ప
ద్రౌపది ముర్ము.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి.. గతంలో గవర్నర్గానూ పనిచేశారు. అయితే ఆమె సొంతూరుకు ఇప్పటి వరకూ కరెంటు లేదు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలో ఉపర్బేద అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం పరిధిలో దు�
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�
పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు �
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ మరో అవార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బెస్ట్ గ్రామపంచాయతీగా ఎంపికైన నేపథ్యంలో
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండ�
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో ప్రాంగణానికి రూ. 5 లక్షలు కేటాయించింది. ము�
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఉన్న ఖూస్రా గ్రామంలో అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల ఊర్లవాళ్లు భయపడతారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల దూరం నడవాలి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�