TB | కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్, అంతారం, అనంతసాగర్ గ్రామాల్లో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టిబి ముక్త అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం బోధన జరిగేటట్లు చూడాలని మండల విద్యాధికారి గోపాల్ అన్నారు. సోమవారం పరిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (హైరింగ్ డి-మార్ట్ కోసం) హైదరాబాద్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయి.
Farmers | వికారాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన మిషన్ ద్వారా ఎకరాకు రూ.8వేల చొప్పున ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్ ఆ
Woman Arrest | వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల�
విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడ్డ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ప�
టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంగడి రైచూర్ పీహెచ్సీ వైద్యాధికారిణి డా. బుష్రా తెలిపారు.