Accidents | రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం స్టేజ్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొ�
జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని న�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాన (Heavy Rain) కురుస్తున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు
వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి క�