కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు.
కారాబాద్ జిల్లాలో (Vikarabad) ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భూ ప్రకంపణలు అలజడి సృష్టించాయి. గత రెండు రోజులుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లప
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా�
రాష్ట్రంలో నిరుపేదలకు కంటి చూపును అందించాలనే సదుద్దేశంతో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా గ్రామగ్రామాన శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు కండ్లద్దాలను అందజేశ�
వికారాబాద్ శివారెడ్డిపేట పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలును వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలి
KTR | పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
KTR | తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా బరాబర్ ఉంటది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకు మూడు చెరువుల నీళ్లు తాగించి మళ్లొక్కసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి
KTR | రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజ�
కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలు పెడుతూ, వార్తలు ప్రసారం చేయడంతో సరికాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ అన్నారు.