విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల�
విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడ్డ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ప�
టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంగడి రైచూర్ పీహెచ్సీ వైద్యాధికారిణి డా. బుష్రా తెలిపారు.
Vikarabad | అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనా�
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సరికొండ యాదయ్య (48) మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.
బొంరాస్ పేట మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న వినోద్ గౌడ్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడ్కోలు కార్యక్రామాన్ని ఇంచార్జ్ ఎంపీడీవో వెంకన్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలోని కేజీబీవీలలో మిగిలిన 12 (స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 185 ఫిర్యాదులు వచ్చాయి.