సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను కనీసం ఒక్క స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం బీసీలపై కొనసాగుతున్న వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ రాజ్యాధికార సమి�
Vikarabad | పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
Vikarabad | మండల పరిధిలోని మేడిచెట్టు తండా గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న బోడబండ తండాలో ఉపాధ్యాయురాలు సుమలత, యూత్ అధ్యక్షులు మల్లేష్, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
Vikarabad | ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమై నేటికీ 12 రోజులు గడిచి పోయాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాకారం మల్లయ్య అన్నారు.
Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, క
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.