ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 165 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్న రైతులు మరో రెండు, మూడు రోజుల్లో పుంజుకోనున్న �
కాయగూరల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న గ్రామ రైతులు 150 ఎకరాల్లో సాగు.. రెండు నెలల నుంచే దిగుబడి.. ఒక్కో రైతుకు నెలకు సుమారు రూ.50వేల ఆదాయం గ్రామంలో మెజార్టీ పొలాల్లో ఆరుతడి పంటలే షాబాద్, నవంబర్ 15: వరికి ప్రత్య
ఘనంగా బాలల దినోత్సవం బషీరాబాద్, నవంబర్ 15: మండలంలోని కాశీంపూర్ యూపీఎస్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భం�
యాసంగి వరితో లాభాల కంటే నష్టాలే అధికం చలికాలంలో వరికి అధిక తెగుళ్లు సోకే అవకాశం మితిమీరిన రసాయనాల వాడకం వలన ఆహారం, నీరు, భూమి కాలుష్యం ఆరుతడి పంటల్లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటున్న వ్యవసాయ నిపుణులు �
భారీగా తరలివస్తున్న భక్తులు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం నిర్వహించిన అర్చకులు ఉసిరిచెట్టుకు పూజలు, సహపంక్తి భోజనాలు సరదాగా గడిపిన పర్యాటకులు నంది ఘాట్ వద్ద ట్రెక్కింగ్ వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహి�
స్కూటీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు పంపిణీకి సిద్ధం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందజేత పరిగి, నవంబర్ 14 : దివ్యాంగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. ఓవైపు దివ్యాంగ�
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన తాండూరు, నవంబర్ 11 : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో గురువారం ఏఐఎంఎస్ అధికారులు వికాస్ బాటియా, శ్యాంసుందర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రవిశంక
విరాట్ కూతురిపై లైంగికదాడి చేస్తానంటూ ఫేక్ అకౌంట్తో ట్వీట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు కంది, నవంబర్ 11 : అతడో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అ
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
ఎమ్మెల్యే ఆనంద్ | బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.