గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ల కృషి అద్దంలా మెరుస్తున్న గ్రామాల్లోని వీధులు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం సంతోషం వ�
వికారాబాద్ జిల్లాలో 59 మద్యం దుకాణాలు ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.18.38కోట్లు 6 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన కలెక్టర్ మద్యం కొనుగోలుకు ఎక్సైజ్ అధికారుల అనుమతి పరిగి, నవంబర్ 30 : వికారాబాద్�
జ్వరంతో వచ్చేవారి నుంచి రక్త నమూనాలు సేకరించాలి ఫ్రైడే డ్రై డేగా తప్పనిసరిగా అమలు చేయాలి ఎన్వీబీడీసీపీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్నాయక్ పరిగి, నవంబర్ 30 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్ల
క్రమంగా పెరుగుతున్న డ్రోన్ల వినియోగం పంటలపై క్రిమి సంహారక మందుల పిచికారీ నీరు, సమయం ఆదా.. ఖర్చు తక్కువ 10 నిమిషాల్లోనే ఎకర పొలం పూర్తి డ్రోన్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ వ్యవసాయ పనుల్లో రైతులకు మరింత �
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకు ఎమ్మెల్యేల వినతి వికారాబాద్, నవంబర్ 26 : వికారాబాద్ రైల్వే స్టేషన్ను శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శి�
రూ.కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు రైతులకు ఉపయోగపడేలా ఫార్మేషన్ రోడ్లు నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చందాలు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రతి వీధిలో సీసీ
ముమ్మరంగా నర్సరీల నిర్వహణ పనులు ఒక్కో నర్సరీలో 10 నుంచి 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు బంట్వారం, నవంబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే యేడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలను నాటేందుకు అధి�
హైదరాబాద్ నుంచి ముంబయికి 649.76 కిలోమీటర్ల బుల్లెట్ రైల్వే లైన్ రాష్ట్రంలో అత్యధిక మార్గం వికారాబాద్ జిల్లా పరిధిలోనే.. జిల్లాలో 68.5 కిలోమీటర్ల ట్రాక్.. ఆలంపల్లిలో రైల్వే స్టేషన్ గంటకు 300 కిలోమీటర్ల వేగ�
గ్రామీణులకు అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు డీఎంఅండ్హెచ్వో నుంచి వైద్యవిధాన పరిషత్కు అనుసంధానం.. త్వరలోనే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి.. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్
పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వికారాబాద్ జిల్లాలో పెరిగిన వేరుశనగ సాగు విస్తీర్ణం 18 వేల 958 ఎకరాల్లో సాగు ఆశాజనకంగా ఉన్న పంటలు భూగర్భ జలాలు పెరగడం, నూనె గింజల సాగును ప్రోత్సహించడంతో రెట్టింపైన సాగు అత్
కొడంగల్, నవంబర్ 24: మండలంలోని చిన్ననందిగామ, చిట్లపల్లి, అంగడి రైచూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివ కుమార్ ప్రారంభించ�
22326.3 ఎకరాలకు ఎస్టీల నుంచి 4883, ఇతరుల నుంచి 4885 దరఖాస్తులు భూముల కేటాయింపుపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల పరిగి, నవంబర్ 22 : పోడు భూముల సమస్య పరిష్కారానికి నిర్ణయించిన సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. అటవీ భ�
ఏడాదికాలంగా ప్రజా సంఘాలు, రైతుల ఆందోళన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు దేశ రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమిస్తామని మహా ధర్నాలో ప్రకటించిన సీఎం