కాకులు మృత్యువాత | అంతు చిక్కని వ్యాధితో గత కొద్ది రోజులుగా కాకులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో ఉన్న
రివ్యూ సమావేశంలో అధికారులను ఆదేశించిన కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్, అక్టోబర్ 30: అధికారులు ప్రజలకు నిరంత రం అందుబాటులో ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం
తాండూరు నియోజకవర్గంలో రూ.26.42 కోట్ల నిర్మాణాల ప్రారంభోత్సవంలో మంత్రి సబితారెడ్డి తాండూరు, అక్టోబర్ 30 : ఆరోగ్యమే మహాభాగ్యమని.. అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచి
విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదు.. రుచికరమైన భోజనం పెట్టాలి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు సూచించిన వికారాబాద్ కలెక్టర్, డీఈవో తరగతి గదులు, హాజరు పట్టికలు, కిచెన్ షెడ్ల పర
దవాఖానల్లో సేవలు మెరుగుపడాలి మొక్కల పరిరక్షణలో అలసత్వం వద్దు జడ్పీస్థాయి సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి, అక్టోబర్ 30 : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడా�
రాష్ట్రస్థాయిలో మెరిసిన వికారాబాద్ జిల్లా ఆరు అంశాల్లో మెరుగైన పనితీరు.. లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించిన కోట్పల్లి మండలం.. రాష్ట్రంలోనే మొదటిస్థానం టాప్ టెన్లో జిల్లా నుంచి మరో నాలుగు మండలాల�
పోడు భూములపై నవంబర్ 8న దరఖాస్తుల స్వీకరణ అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడవుల రక్షణపై అఖిలపక్ష సమావేశం పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే�
వికారాబాద్ కలెక్టరేట్లో సంబురాలు.. కేక్ కట్ చేసిన కలెక్టర్ నిఖిల ధరణితో భూ పరిపాలన రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని వెల్లడి పరిగి, అక్టోబర్ 29: భూపరిపాలన రంగంలో ‘ధరణి’ విప్లవాత్మక మార్పు అని వికా
వికారాబాద్ జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్న 1,893 నివాసాల నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కృషి కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్లో నిర్మాణం పూర్తి అధునాతన �
అభివృద్ధి బాటలో బాల్రెడ్డిగూడ మౌలిక సదుపాయాల కల్పన పల్లెప్రగతితో సంపూర్ణ పారిశుధ్యం వైకుంఠధామం, డంపింగ్యార్డు పూర్తి పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు మోమిన్పేట, అక్టోబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మ�
శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్కు శంకర్పల్లి, అక్టోబర్ 29 : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన �
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం తాండూరు, అక్టోబర్ 29: నేడు తాం డూరుకు విద్యాశాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి రానున్నారు. నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపా టు నూత�
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఆమనగల్లు, అక్టోబర్ 28: మండలంలోని మేడిగడ్డతండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 20 గంజాయి ప్యాకెట్లను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు
కొవిడ్ వ్యాక్సినేషన్పై గ్రామ స్థాయి బృందాలతో ఇంటింటి సర్వే వికారాబాద్ జిల్లాలో 7,95,547 మంది ఓటర్లు కరోనా వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తాజాగా విలే