వచ్చే వారం స్మార్ట్ఫోన్ల పంపిణీకి సర్వం సిద్ధం ‘పోషణ్ ట్రాకర్’ యాప్తో మరింత పారదర్శక సేవలు హాజరు నుంచి అన్ని అంశాలు ఆన్లైన్లో నమోదు ఒక్క క్లిక్తో సూపర్వైజర్ నుంచి ఉన్నతాధికారుల వరకు వివరాలు
ప్రసవాల్లో రాష్ట్రంలోనే జిల్లా నం.2 పది నెలల్లో 5,103 ప్రసవాలు ఇప్పటివరకు 17,185 కేసీఆర్ కిట్లు అందజేత పరిగి, నవంబర్ 5 : సర్కారు దవాఖానల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మాతాశ
దోమ, నవంబర్ 2: సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అనసూయ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి
రెండున్నర ఏండ్లలో కోటీ యాభై లక్షల నిధులు కేటాయింపు పంచాయతీ ట్రాక్టర్తో ప్రతిరోజూ చెత్త సేకరణ ఇంటింటికీ మిషన్ భగీరథ తాగు నీరు మొక్కల సంరక్షణకు గ్రామస్తుల కృషి మారిన గ్రామ రూపురేఖలు సీసీరోడ్లు, భూగర్భ�
మైనింగ్, క్వారీ లీజులతో భారీగా ఆదాయం వికారాబాద్ జిల్లా పరిధిలో 4 మైనింగ్, 226 క్వారీలు లీజులు ఇప్పటివరకు రూ.44.84కోట్ల ఆదాయం మరింత పెరిగే అవకాశముందని అంచనా కొత్త పాలసీతో మరింత పెరుగనున్న ఆదాయం వికారాబాద్ �
మెరుగైన వైద్య సేవలతో తగ్గిన మాతా శిశు మరణాలు మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు జిల్లాలో రూ.20 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం పోషకాహార లోపం, నెలలు నిండని శిశువుల స�
బొంరాస్పేట, అక్టోబర్ 31: మండలంలో వానకాలంలో సాగు చేసిన వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. మం డలంలో 12 నోటిఫైడ్ చెరువులు, వంద వరకు కుంటలు ఉన్నాయి. వీటితో పాటు వందల సంఖ్యలో వ్యవసాయ బోర్లున్నాయి. వీటికింద రికార�
ఎస్హెచ్జీ అకౌంటింగ్ యాప్ నుంచి మహిళా సంఘాల చెల్లింపులు, రుణాలు వికారాబాద్ జిల్లాలో 16182 స్వయం సహాయక సంఘాలు సభ్యులందరి వివరాలు యాప్లో నమోదు ఇప్పటికే యాప్ నుంచి లావాదేవీలు కొనసాగిస్తున్న 7,558 సంఘాలు ప�
ఎంపీ రంజిత్ రెడ్డి | ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి పనుల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందువరుసలో నిలువడంపై చేవెళ్ల ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కాకులు మృత్యువాత | అంతు చిక్కని వ్యాధితో గత కొద్ది రోజులుగా కాకులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో ఉన్న
రివ్యూ సమావేశంలో అధికారులను ఆదేశించిన కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్, అక్టోబర్ 30: అధికారులు ప్రజలకు నిరంత రం అందుబాటులో ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం
తాండూరు నియోజకవర్గంలో రూ.26.42 కోట్ల నిర్మాణాల ప్రారంభోత్సవంలో మంత్రి సబితారెడ్డి తాండూరు, అక్టోబర్ 30 : ఆరోగ్యమే మహాభాగ్యమని.. అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచి
విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదు.. రుచికరమైన భోజనం పెట్టాలి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు సూచించిన వికారాబాద్ కలెక్టర్, డీఈవో తరగతి గదులు, హాజరు పట్టికలు, కిచెన్ షెడ్ల పర
దవాఖానల్లో సేవలు మెరుగుపడాలి మొక్కల పరిరక్షణలో అలసత్వం వద్దు జడ్పీస్థాయి సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి, అక్టోబర్ 30 : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడా�
రాష్ట్రస్థాయిలో మెరిసిన వికారాబాద్ జిల్లా ఆరు అంశాల్లో మెరుగైన పనితీరు.. లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించిన కోట్పల్లి మండలం.. రాష్ట్రంలోనే మొదటిస్థానం టాప్ టెన్లో జిల్లా నుంచి మరో నాలుగు మండలాల�