భారీగా తరలివస్తున్న భక్తులు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం నిర్వహించిన అర్చకులు ఉసిరిచెట్టుకు పూజలు, సహపంక్తి భోజనాలు సరదాగా గడిపిన పర్యాటకులు నంది ఘాట్ వద్ద ట్రెక్కింగ్ వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహి�
స్కూటీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు పంపిణీకి సిద్ధం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందజేత పరిగి, నవంబర్ 14 : దివ్యాంగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. ఓవైపు దివ్యాంగ�
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన తాండూరు, నవంబర్ 11 : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో గురువారం ఏఐఎంఎస్ అధికారులు వికాస్ బాటియా, శ్యాంసుందర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రవిశంక
విరాట్ కూతురిపై లైంగికదాడి చేస్తానంటూ ఫేక్ అకౌంట్తో ట్వీట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు కంది, నవంబర్ 11 : అతడో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అ
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
ఎమ్మెల్యే ఆనంద్ | బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
మోమిన్పేట/మర్పల్లి, నవంబర్ 10 : మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బుధ వారం పంచాయతీ కార్యదర్శులు,టెక్నికల్ అసిస్టెంట్, వనసేవక్లకు ఎఫ్వో లావణ్య నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు వానకాలం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలి టోకెన్లు ఉంటేనే ధాన్యం కొనుగోలు సరిహద్దులో చెక్పోస్టుల ఏర్పాటు అదనపు కలెక్టర్�
ఎమ్మెల్యే కొప్పుల | కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలుకు కిడ్నీ సమస్యకు చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షలకు సంబంధించిన ఎల్వోసీ కాపీని బుధవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పు�