వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పరిగి, అక్టోబర్ 28 : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి నెలా ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రూ.74 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి తాండూరురూరల్, అక్టోబరు 28 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప�
చేపలతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు విపత్కర పరిస్థితుల్లో మంచి జీవనోపాధి యాచారం అక్టోబర్28 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్న
ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్లో పర్యావరణ మార్పులపై ప్రజా సమీక్షా సమావేశం కడ్తాల్, అక్టోబర్ 27: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, భావితరాలకు స్వచ్ఛమైన వ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిగి/షాబాద్, అక్టోబర్ 27 : స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాల్లో విడుదల చేసేలా చర�
2023-24లో వికారాబాద్ జిల్లాలో ఏర్పాటుకు చర్యలు నెరవేరనున్న సీఎం కేసీఆర్ హామీ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య ప్రజలకు మరింత చేరువగా మెరుగైన ఉచిత వైద్యం ఆది నుంచి వికారాబాద్ ప్రాంతంపై సీఎం �
నాయకులందరూ బస్సుల్లోనే రావాలి రాబోయే రెండున్నరేండ్లల్లో ఎన్నికల హామీలన్నీ పూర్తి ప్రజల కలలను సాకారం చేస్తున్న సీఎం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ర్టానికి 20 ఏండ్ల�
తాండూరు, అక్టోబర్ 27: పార్టీకి వెన్నెముకగా ఉంటున్న కార్యకర్తలకు పార్టీ కూడా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో ఎమ్�
దేశానికే దిక్సూచిలా రైతులకు సంక్షేమ పథకాలు సాగు పనులు మొదలు పంట చేతికొచ్చేవరకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో రైతుబంధు కింద రూ.1712.8 కోట్లు అందజేత రైతుబీమా కింద 2,724 మంద�
ఆర్డీవో సమక్షంలో తీర్మానం తాండూరు రూరల్, అక్టోబర్ 26 : ఉప సర్పంచ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం నెగ్గింది. తాండూరు మండలం, మిట్ట బాసు పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆర్డీవో అశోక్కు�
వికారాబాద్, అక్టోబర్ 25 : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సర్వసభ్య సమావేశం నిర్వ హిస్తున్నట్టు వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం రవీంద్రమండపంలో ఎంపీప�
సీఎం కేసీఆర్ కృషితోనే వికారాబాద్ జిల్లా జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మార్పు నూతనంగా రెండు మండలాల ఏర్పాటు, త్వరలో మరో మండలం పరిగి, అక్టోబర్ 25 : ఉద్యమ సమయంలో ఓ డిమాండ్ కోసం ఎత్తిన చేతి సంతకంతో ప్
రూ. 22లక్షలతో రైతు వేదిక నిర్మాణం రూ. 12 లక్షలతో వైకుంఠధామం.. ప్రణాళిక బద్ధంగా నిధుల వినియోగం వికారాబాద్, అక్టోబర్ 24 : పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. వైకుంఠధామాలు, కంపోస్ట్ యా ర్డులు, హరితహారం
నేటి నుంచి నవంబర్ 3 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ వికారాబాద్ జిల్లాలో 29, రంగారెడ్డిలో 195 పరీక్ష కేంద్రాలు వికారాబాద్లో 9,239, �