పోడు భూములపై నవంబర్ 8న దరఖాస్తుల స్వీకరణ అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడవుల రక్షణపై అఖిలపక్ష సమావేశం పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే�
వికారాబాద్ కలెక్టరేట్లో సంబురాలు.. కేక్ కట్ చేసిన కలెక్టర్ నిఖిల ధరణితో భూ పరిపాలన రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని వెల్లడి పరిగి, అక్టోబర్ 29: భూపరిపాలన రంగంలో ‘ధరణి’ విప్లవాత్మక మార్పు అని వికా
వికారాబాద్ జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్న 1,893 నివాసాల నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కృషి కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్లో నిర్మాణం పూర్తి అధునాతన �
అభివృద్ధి బాటలో బాల్రెడ్డిగూడ మౌలిక సదుపాయాల కల్పన పల్లెప్రగతితో సంపూర్ణ పారిశుధ్యం వైకుంఠధామం, డంపింగ్యార్డు పూర్తి పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు మోమిన్పేట, అక్టోబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మ�
శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్కు శంకర్పల్లి, అక్టోబర్ 29 : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన �
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం తాండూరు, అక్టోబర్ 29: నేడు తాం డూరుకు విద్యాశాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి రానున్నారు. నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపా టు నూత�
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఆమనగల్లు, అక్టోబర్ 28: మండలంలోని మేడిగడ్డతండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 20 గంజాయి ప్యాకెట్లను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు
కొవిడ్ వ్యాక్సినేషన్పై గ్రామ స్థాయి బృందాలతో ఇంటింటి సర్వే వికారాబాద్ జిల్లాలో 7,95,547 మంది ఓటర్లు కరోనా వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తాజాగా విలే
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పరిగి, అక్టోబర్ 28 : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి నెలా ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రూ.74 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి తాండూరురూరల్, అక్టోబరు 28 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప�
చేపలతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు విపత్కర పరిస్థితుల్లో మంచి జీవనోపాధి యాచారం అక్టోబర్28 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్న
ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్లో పర్యావరణ మార్పులపై ప్రజా సమీక్షా సమావేశం కడ్తాల్, అక్టోబర్ 27: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, భావితరాలకు స్వచ్ఛమైన వ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిగి/షాబాద్, అక్టోబర్ 27 : స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాల్లో విడుదల చేసేలా చర�
2023-24లో వికారాబాద్ జిల్లాలో ఏర్పాటుకు చర్యలు నెరవేరనున్న సీఎం కేసీఆర్ హామీ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య ప్రజలకు మరింత చేరువగా మెరుగైన ఉచిత వైద్యం ఆది నుంచి వికారాబాద్ ప్రాంతంపై సీఎం �