పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు నందనవనాన్ని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు రూ.55 లక్షలతో అభివృద్ధి పనులు దోమ, అక్టోబర్ 24 : పట�
వికారాబాద్ డీఆర్డీవో కృష్ణన్ ధారూరు, అక్టోబర్23: మండల పరిధిలోని అల్లాపూ ర్, నాగసముందర్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న మినీ బృహత్ పల్లె ప్రకృతివనం పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా డీఆర
సేంద్రియ వ్యవసాయంతో కూరగాయల ఉత్పత్తి అధిక దిగుబడితో లాభాలు మొబైల్ యాప్తో ఇంటికే ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్ ధరకు మించకుండా సేవలు ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్న వికారాబాద్ పట్టణవాసి వికారాబాద్, అక
పటేల్చెర్వు తండాలో అధికంగా పోలీసులు 60మందికిపైగా వివిధ రంగాల ప్రభుత్వ ఉద్యోగులు మంచాల అక్టోబర్ 23 : రంగారెడ్డి జిల్లాలోని మారుమూల తండా.. సర్కారు నౌకరు సాధించాలన్న పట్టుదలతో ఒకరిని చూసి ఒకరు లక్ష్యంతో చద�
టీఆర్ఎస్ పాలనలో అందరికీ సమన్యాయం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట/దౌల్తాబాద్/ అక్టోబర్ 22 : కుల వృత్తులకు స్వరాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ�
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అండగా రాష్ట్ర సర్కార్ ఒక్కో జంటకు రూ.2.50లక్షల నగదు ప్రోత్సాహకం అందజేత.. ఇద్దరి పేరు మీద మూడేండ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్.. ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లింపు వికారాబాద్ జిల
పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్, అక్టోబర్ 21 : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించన�
జిల్లా పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గౌరవ వందనం చేసిన కలెక్టర్ నిఖిల పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే.. వికారాబాద్ పరేడ్ గ్రౌండ్లో
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు పరిగి, అక్టోబర్ 20 : మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని వికా రాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారా�
8 కన్సార్టియంలలో ఏడింటి ట్రయల్ రన్ పూర్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 400 ఫీట్ల లోపు ఎత్తులో డ్రోన్ల ప్రయాణం అత్యధిక దూరం బొంరాస్పేట్ పీహెచ్సీకి డ్రోన్తో వ్యాక్సిన్, మందులు తరలింపు అత్యవసర సమయాల్లో మ�
దళితులకు సబ్సిడీపై పాడి పశువులు ఎస్సీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు వికారాబాద్ నియోజకవర్గంలో 215 మందికి, నవాబుపేట్లో 40 మందికి పాడి పశువులు ఎంపికైన గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రెండు పాడి పశువులు ఆ�