ఇంటింటికీ తాగునీరు సరఫరా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం రూ.20లక్షలతో పంచాయతీ భవనం డంపింగ్యార్డు, శ్మశానవాటిక, బస్షెల్టర్, పూడికతీత పనులు పూర్తి తాండూరు రూరల్, అ�
త్వరలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు 2లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరుగుతుందని అంచనా మద్దతు ధర క్వింటాలుకు రూ.6025 పరిగి, అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా పరిధిలో పత్తి కొనుగోలుకు �
వానకాలంలో 5.88 లక్షలు, యాసంగిలో1.20 లక్షల ఎకరాల్లో సాగుధాన్యం నిల్వకు గోదాంలను నిర్మించాలని డీసీసీబీ ప్రణాళిక8 గోదాంల నిర్మాణానికి నాబార్డు నిధులు మంజూరురెండో విడుతలో మిగిలిన ప్రాంతాల్లోనూ గోదాంల నిర్మాణం
ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్ధారూరు, అక్టోబర్ 11: వ్యవసాయ మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని, పాలక వర్గ సభ్యులు బాధ్�
చటాన్పల్లిలో మురుగు కాలువనిర్మాణ పనులు చేస్తుండగా ఘటనషాద్నగర్, అక్టోబర్11: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండ
రూ.200కోట్లతో టూరిజం హబ్గా అనంతగిరి మీడియా సమావేశంలో టీఎస్టీడీసీ చైర్మన్ శ్రీనివాస్గుప్తా తాండూరు, అక్టోబర్ 10 : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు �
ఆసరా పింఛన్ల దరఖాస్తుకు మళ్లీ గడువు పెంపు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 57 ఏండ్లు నిండిన వారంతా అర్హులే పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య పరిగి, అక్టోబర్ 10: ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును స
బతుకమ్మ చీరల పంపిణీలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్, అక్టోబర్9: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని కొడంగల్ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్న�
విత్తన ఆలుగడ్డ సాగు చేపట్టవచ్చు 125 దేశాల్లో ఆలుగడ్డ సాగు ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పరిగి, అక్టోబర్ 9 : ఆలుగడ్డ సాగుకు వికారాబాద్ జిల్లా అనుకూలమైందని ఉద్యాన వన శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎల్.�
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా బంట్వారం, అక్టోబర్ 8 : డెంగ్యూ వ్యాధిపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. మండలంలోని బొ�
వైభవంగా దేవీ నవరాత్రులు బొంరాస్పేట, అక్టోబర్8: దేవీనవరాత్రి ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. బొంరాస్పేటలోని దుర్గమ్మ ఆలయంలో, బొట్లవానితండా మారెమ్మ ఆలయంతోపాటు మెట్లకుంట, తుంకిమెట్ల, చౌదర్పల్లి
మైసమ్మగడ్డతండాలో ప్రతి నెలలో 5 రోజులు సరుకులు విక్రయించాలి కేసీఆర్ కిట్లపై అవగాహన కల్పించాలి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి, అక్టోబర్ 7 : అర్హులకు రేషన్ కార్డుల కోసం గ్రామసభ ఏర్పా�
గుర్తించిన శాస్త్రవేత్తలు, 9న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రత్యేక బృందం హాజరుకానున్న సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె.పాండే జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ �