ఎన్కేపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం మోమిన్పేట, అక్టోబర్ 1:మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మింగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామం
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్కు దేశంలోనే మొదటి స్థానం 113 రోజులు.. 5,370 మంది నుంచి శాంపిల్స్.. 13,262 వైద్య పరీక్షలు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన సేవలకు దక్కిన గుర్తింపు నీతిఆయోగ్, ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేది�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, సెప్టెంబర్30: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సం
పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ ప్రజలు సంతృప్తి వ్యక్త చేశారు ప్రైవేట్కు దీటుగా వైద్యం తాండూరు, సెప్టెంబర్ 30: తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో రోగు లకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్య�
జిల్లాలో ప్రారంభమైన ఇంటింటి జ్వర సర్వే ప్రతి పల్లెలో ఇండ్లెన్ని, వ్యాధులు సోకినవారెందరు.. లక్షణాలున్నవారెందరన్న పూర్తి వివరాల సేకరణ మూడు వారాల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు నిత్యం జిల్లా వైద్యాధ
తాండూరు రూరల్, సెప్టెంబర్ 29: వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు తాండూరు మండలంలోని పలు పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరపి లేకుం డా కురిసిన వర్షాలతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా కంది, పత్తి, వరి పంటలకు నష్�
భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహించిన వాగులు వికారాబాద్ మండలం పులుసుమామిడి వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి జిల్లావ్యాప్తంగా వాగుల వద్ద సిబ్బంది పరిగి, సెప్టెంబర్ 28 : వికారాబాద్ జిల్లా పరిధిలో కురిసిన భారీ వ
స్థానిక ప్రజా ప్రతినిధులకు పెరిగిన వేతనం జిల్లాలో 466 మంది సర్పంచ్లు 221 మంది ఎంపీటీసీలు, 18 మంది ఎంపీపీలు, 18 మంది జెడ్పీటీసీలు వికారాబాద్ జిల్లాలో 825 మందికి లబ్ధి గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న స్
పరిగి, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని తెలంగాణ పోరాట యోధుడని బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ తెలిపారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్
పరిగి, సెప్టెంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిధిలో సోమవారం భారత్బంద్ ప్రశాంతంగా �
వికారాబాద్, సెప్టెంబర్ 27 : వికారాబాద్ అనంతగిరిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఊటీగా అభివర్ణించారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ గుర్తు చేశారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్�
పరిగి మున్సిపల్ పరిధిలో 5,490 ఇండ్లు ఇప్పటి వరకు 5,393 ఇండ్లకు జియో ట్యాగింగ్ ఇంటి విస్తీర్ణమెంత.. ఎన్ని అంతస్తులు.. ఖాళీ స్థలమెంత.. ఇంటి ఫొటోతో సహా వివరాలన్నీ భువన్ యాప్లో.. వేగంగా సాగుతున్న ఆస్తుల వివరాల సేక�
నాలుగు వందల ఏండ్లనాటి మర్రి చెట్టు శాఖోపశాఖలుగా ఊడలు పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలి: సర్పంచ్ బొంరాస్పేట, సెప్టెంబరు 26: పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస�
కష్టపడి పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం దశలవారీగా పదవులు భర్తీ చేస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య 111 డివిజన్ అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, 112 డివిజ�