ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్ధారూరు, అక్టోబర్ 11: వ్యవసాయ మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని, పాలక వర్గ సభ్యులు బాధ్�
చటాన్పల్లిలో మురుగు కాలువనిర్మాణ పనులు చేస్తుండగా ఘటనషాద్నగర్, అక్టోబర్11: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండ
రూ.200కోట్లతో టూరిజం హబ్గా అనంతగిరి మీడియా సమావేశంలో టీఎస్టీడీసీ చైర్మన్ శ్రీనివాస్గుప్తా తాండూరు, అక్టోబర్ 10 : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు �
ఆసరా పింఛన్ల దరఖాస్తుకు మళ్లీ గడువు పెంపు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 57 ఏండ్లు నిండిన వారంతా అర్హులే పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య పరిగి, అక్టోబర్ 10: ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును స
బతుకమ్మ చీరల పంపిణీలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్, అక్టోబర్9: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని కొడంగల్ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్న�
విత్తన ఆలుగడ్డ సాగు చేపట్టవచ్చు 125 దేశాల్లో ఆలుగడ్డ సాగు ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పరిగి, అక్టోబర్ 9 : ఆలుగడ్డ సాగుకు వికారాబాద్ జిల్లా అనుకూలమైందని ఉద్యాన వన శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎల్.�
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా బంట్వారం, అక్టోబర్ 8 : డెంగ్యూ వ్యాధిపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. మండలంలోని బొ�
వైభవంగా దేవీ నవరాత్రులు బొంరాస్పేట, అక్టోబర్8: దేవీనవరాత్రి ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. బొంరాస్పేటలోని దుర్గమ్మ ఆలయంలో, బొట్లవానితండా మారెమ్మ ఆలయంతోపాటు మెట్లకుంట, తుంకిమెట్ల, చౌదర్పల్లి
మైసమ్మగడ్డతండాలో ప్రతి నెలలో 5 రోజులు సరుకులు విక్రయించాలి కేసీఆర్ కిట్లపై అవగాహన కల్పించాలి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి, అక్టోబర్ 7 : అర్హులకు రేషన్ కార్డుల కోసం గ్రామసభ ఏర్పా�
గుర్తించిన శాస్త్రవేత్తలు, 9న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రత్యేక బృందం హాజరుకానున్న సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె.పాండే జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ �
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పరిగి, అక్టోబర్ 5 : రైల్వే శాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి దక్ష
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విధుల్లో నిర్లక్ష్యం వహించిన మదన్పల్లి గ్రామ కార్యదర్శి సస్పెండ్ చేయాలని ఆదేశం పరిగి, అక్టోబర్ 5 : ప్రతి గ్రామపంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధి హామీ కూ
ధారూరు, అక్టోబర్ 5: ధారూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి ,మం�