పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా ఎంపిక చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం అందుబాటులో పౌష్టికాహారం నవంబర్ మొదటివారంలో ప్రారంభానికి ఏర్పాట్లు జిల్లాలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చెంచు చిన్నార�
తప్పిపోయిన మహిళ | దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
ఆపత్కాలంలో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలో 29,716 దరఖాస్తులు 2020లో 26,739 లబ్ధిదారులు 2021లో కొత్తగా 2977 మంది దరఖాస్తు 194 మందికి 9కోట్ల70లక్షల రైతు బీమా చెల్లింపు రైతులు 48518.. లక్షా20వేల ఎకరాల్లో సాగు కొడ
వికారాబాద్ జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం పరిగి, అక్టోబర్16: హైకోర్టు జడ్జిగా వికారాబాద్ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఎం.లక్ష్మణ్ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యా�
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్14: బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన�
ఇంటింటికీ తాగునీరు సరఫరా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం రూ.20లక్షలతో పంచాయతీ భవనం డంపింగ్యార్డు, శ్మశానవాటిక, బస్షెల్టర్, పూడికతీత పనులు పూర్తి తాండూరు రూరల్, అ�
త్వరలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు 2లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరుగుతుందని అంచనా మద్దతు ధర క్వింటాలుకు రూ.6025 పరిగి, అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా పరిధిలో పత్తి కొనుగోలుకు �
వానకాలంలో 5.88 లక్షలు, యాసంగిలో1.20 లక్షల ఎకరాల్లో సాగుధాన్యం నిల్వకు గోదాంలను నిర్మించాలని డీసీసీబీ ప్రణాళిక8 గోదాంల నిర్మాణానికి నాబార్డు నిధులు మంజూరురెండో విడుతలో మిగిలిన ప్రాంతాల్లోనూ గోదాంల నిర్మాణం
ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్ధారూరు, అక్టోబర్ 11: వ్యవసాయ మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని, పాలక వర్గ సభ్యులు బాధ్�
చటాన్పల్లిలో మురుగు కాలువనిర్మాణ పనులు చేస్తుండగా ఘటనషాద్నగర్, అక్టోబర్11: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండ