ఐదేళ్ల నుంచి వరి మెట్ట పంటలు సాగు చేస్తున్న రైతు జితేందర్రెడ్డి బొంరాస్పేట, అక్టోబర్ 19 : రసాయనిక ఎరువులు, పురుగు మందులను ఉపయోగించి పంటలను పండిస్తే నేలలో ఉత్పాదక శక్తి తగ్గి, సారం తగ్గుతుంది. నేల, నీటి కా�
వికారాబాద్ కలెక్టర్ నిఖిలపరిగి, అక్టోబర్ 18: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆ�
వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక తీరనున్న పేదల సొంతింటి కల మంచాల, అక్టోబర్ 17 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్త�
పల్లెప్రగతితో మెరిసిన పలుగురాళ్లతండా.. ప్రారంభానికి సిద్ధంగా వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం నర్సరీలో 11వేల మొక్కల పెంపకం ఎక్కచెరువు కుంట గట్టున వైకుంఠధామం సీసీ రోడ్డు నిర్మాణంతో అంతా శుభ�
పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా ఎంపిక చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం అందుబాటులో పౌష్టికాహారం నవంబర్ మొదటివారంలో ప్రారంభానికి ఏర్పాట్లు జిల్లాలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చెంచు చిన్నార�
తప్పిపోయిన మహిళ | దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
ఆపత్కాలంలో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలో 29,716 దరఖాస్తులు 2020లో 26,739 లబ్ధిదారులు 2021లో కొత్తగా 2977 మంది దరఖాస్తు 194 మందికి 9కోట్ల70లక్షల రైతు బీమా చెల్లింపు రైతులు 48518.. లక్షా20వేల ఎకరాల్లో సాగు కొడ
వికారాబాద్ జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం పరిగి, అక్టోబర్16: హైకోర్టు జడ్జిగా వికారాబాద్ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఎం.లక్ష్మణ్ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యా�
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్14: బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన�