విరాట్ కూతురిపై లైంగికదాడి చేస్తానంటూ ఫేక్ అకౌంట్తో ట్వీట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు కంది, నవంబర్ 11 : అతడో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అ
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
ఎమ్మెల్యే ఆనంద్ | బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
మోమిన్పేట/మర్పల్లి, నవంబర్ 10 : మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బుధ వారం పంచాయతీ కార్యదర్శులు,టెక్నికల్ అసిస్టెంట్, వనసేవక్లకు ఎఫ్వో లావణ్య నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు వానకాలం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలి టోకెన్లు ఉంటేనే ధాన్యం కొనుగోలు సరిహద్దులో చెక్పోస్టుల ఏర్పాటు అదనపు కలెక్టర్�
ఎమ్మెల్యే కొప్పుల | కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలుకు కిడ్నీ సమస్యకు చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షలకు సంబంధించిన ఎల్వోసీ కాపీని బుధవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పు�
పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి గ్రామసభలతో అవగాహన కొడంగల్, నవంబర్ 9 : పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎంపీడీవో మోహన్లాల�
చిరుధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అరికెలు, ఊదలు సాగు అందుబాటులో సరిపడా చిరుధాన్యాల విత్తనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఎకరాకు ఖర్చు రూ.10వేలు దిగుబడి 10-12 క్వింటాళ�
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు బొంరాస్పేట, నవంబర్ 7: ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలొస్తున్నాయి. ఒకే రకమైన పంట సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే మేలు. ప్రస్తుతం మార్కెట్లో పూలు, కూరగాయలకు మంచి డిమాండ