పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వికారాబాద్ జిల్లాలో పెరిగిన వేరుశనగ సాగు విస్తీర్ణం 18 వేల 958 ఎకరాల్లో సాగు ఆశాజనకంగా ఉన్న పంటలు భూగర్భ జలాలు పెరగడం, నూనె గింజల సాగును ప్రోత్సహించడంతో రెట్టింపైన సాగు అత్
కొడంగల్, నవంబర్ 24: మండలంలోని చిన్ననందిగామ, చిట్లపల్లి, అంగడి రైచూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివ కుమార్ ప్రారంభించ�
22326.3 ఎకరాలకు ఎస్టీల నుంచి 4883, ఇతరుల నుంచి 4885 దరఖాస్తులు భూముల కేటాయింపుపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల పరిగి, నవంబర్ 22 : పోడు భూముల సమస్య పరిష్కారానికి నిర్ణయించిన సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. అటవీ భ�
ఏడాదికాలంగా ప్రజా సంఘాలు, రైతుల ఆందోళన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు దేశ రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమిస్తామని మహా ధర్నాలో ప్రకటించిన సీఎం
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు.. మొక్కుల చెల్లింపు వికారాబాద్, నవంబర్ 19: వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అనంతపదన్మాభస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణం కమనీయంగా, వై�
నోటిఫైడ్ చెరువుల్లో నిండుగా నీళ్లు నాలుగు వేల ఎకరాల్లో సాగుకు అవకాశం బొంరాస్పేట, నవంబర్ 18: మండలంలో ఈ ఏడాది సమృ ద్ధిగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగులు పారాయి. సాధారణ వర్షపాతం కంటే అధికంగ�
ఎన్నికల వ్యయం సమర్పించకపోవడంతో చర్యలు – హైకోర్టును ఆశ్రయించిన ఎంపీటీసీలు ధారూరు, నవంబర్ 18: గతంలో జరిగిన పం చాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ల ఎన్ని కల్లో ఎన్నికల అధికారులకు ఎన్నికల వ్యయం సమర్పించకప�
మహిమాన్విత క్షేత్రం బుగ్గరామలింగేశ్వర ఆలయం నేటి నుంచి స్వామి వారి ఉత్సవాలు 15రోజులు కొనసాగనున్న జాతర… తూర్పు నుంచి పడమరకు నీళ్లు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత 15 రోజులపాటు కొనసాగనున్న జాతర తూర్పు నుంచి పడ�
ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోట్పల్లి, నవంబర్ 17: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డా
కేంద్రం వర్సెస్ తెలంగాణ రాష్ట్రం యాసంగి ధాన్యం కొనాల్సిందే ఆందోళనను ఉధృతం చేసిన గులాబీ దండు నేడు హైదరాబాద్లో మహాధర్నాకు హాజరుకానున్న జిల్లా ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానిది పక్షపాత
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండ�
పప్పు దినుసుల సాగుతో లాభాలు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులుండవు తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి వరిసాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని అధికారుల సూచన కంది, పెసర, మినుములు, వేరుశనగ, బొబ్బర్లు వంటి సాగు మ�