Massive additions | వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Dr. Anand | గ్రామాల్లో నెల కొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహించామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
వరిధాన్యం కొనకుండా మోసం చేస్తున్న బీజేపీ కొనుగోలు కేంద్రాలు అవసరం లేదనడం సరికాదు రైతులకు అన్యాయం చేస్తే బీజేపీకి గుణపాఠం తప్పదు రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతల ఆగ్రహం షాబాద్, డిసెంబర్ 23 : వరిధాన్యం క�
గతంలో అంతర పంట.. ప్రస్తుతం ప్రధాన పంట.. తక్కువ ఖర్చు.. ఆదాయం అధికం అడవి పందులు, పశువుల బెడద ఉండదు టేకల్కోడ్ గ్రామంలో గతేడాది రెండు ఎకరాల్లో.. ప్రస్తుతం 50 ఎకరాల్లో పంట సాగు కొడంగల్, డిసెంబర్ 16: ప్రభుత్వం వరి�
రూ.1.5 కోట్లతో కంచె, వాకింగ్ ట్రాక్ పూర్తి మరో రూ.3 కోట్ల నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే లక్ష్యం తాండూరు అటవీశాఖ అధికారి శ్యాంప్రసాద్ తాండూరు రూరల్, డిసెంబర�
రంగారెడ్డి జిల్లాకు5 వేలు, వికారాబాద్ జిల్లాకు 4వేల కానుకలు అర్హులను గుర్తించనున్న తహసీల్దార్లు, క్రిస్టియన్ సంఘాల కమిటీలు నియోజకవర్గ కేంద్రాల్లో దుస్తులను అందజేయనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప�
8076 ఎకరాలకు పైగా సాగు చేసిన రైతన్నలు వరికన్నా పత్తే మేలంటున్న అన్నదాతలు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సలహాలు, సూచనలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్ల టౌన్, డిసెంబర్ 13 : మండలంలో ప్రతి ఏడాది ప�
సాగు లక్ష్యం 1.20 లక్షల ఎకరాలు జిల్లాలో ఇప్పటికే 44వేల ఎకరాల్లో సాగు 19038 ఎకరాల్లో వేరుశనగ సాగు యాసంగిలో గణనీయంగా పెరుగనున్న పంటల సాగు రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలన�
పరిగి, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం పరిగిలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పరిగి ఎమ్మెల్యే కొ
మారిన హర్యనాయక్తండా గ్రామ రూపురేఖలు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలింపు రూ.80 లక్షలతో శరవేగంగా సాగిన అభివృద్ధి పనులు గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు ఇంటింట
రైతు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చనిపోయిన పాడి పశువుల స్థానంలో కొత్తవి పంపిణీకి సన్నాహాలు వారం రోజుల్లో కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు వికారాబాద్ జిల్లాలో 202 పశువులు మృతి మృతిచెందిన వాటి
వికారాబాద్, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని సోమవారం వికారాబాద్ పట్టణంలో మున్సి పల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేష�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, డిసెంబర్ 6 : యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు. సోమవారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయా�