మెహిదీపట్నం : ఏడేండ్ల మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి నాంపల్లి ఏఎంఎస్ జె ( అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి) యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 28వేల రూపాయల జరిమానా విధించింది.
కంటైనర్ల ద్వారా దేశంలోని పలు రాష్ర్టాలు, విదేశాలకు ఎగుమతులు చలువ గుణం కలిగి ఉన్న రాయి ప్రపంచ స్థాయిలో విశిష్టమైనదిగా గుర్తింపు తాండూరు నాపరాతికి ప్రపంచ స్థాయిలో విశిష్టమైన స్థానం లభించింది. తాండూరు నా�
కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో మొదటి డోస్ పంపిణీ 113 శాతం పూర్తి 63శాతం మందికి రెండు డోస్లు.. మొత్తం 40,52,150 డోసుల వ్యాక్సిన్ పంపిణీ వికారాబాద్ జిల్�
వందశాతం వ్యాక్సినేషన్కు కృషి చేయాలి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికెళ్లి పరిశీలించాలి జిల్లాలో బెడ్ల వివరాలు తెలియజేయాలి అవసరం మేరకు అందుబాటులో మందులు
నేరుగా కేంద్రాల వద్దకు సరుకులు – రవాణా ఇబ్బందులు దూరం పెద్దేముల్, డిసెంబర్ 2 : అంగన్వాడీ కేంద్రాలకు నెల నెలా సరుకులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకు రావడ�
కొడంగల్ నియోజకవర్గంలో 45098 ఎకరాలలో సాగు బొంరాస్పేట, డిసెంబర్ 2: వానకాలంలో కంది పంట ఆశా జనకంగా ఉంది. పప్పు ధాన్యాల పంటలైన పెసర, మిను ములు, బెబ్బర్లతో పాటు కందిని కూడా సాగు చేస్తారు. వర్షాధారం కింద రైతులు ఎక్�
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ల కృషి అద్దంలా మెరుస్తున్న గ్రామాల్లోని వీధులు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం సంతోషం వ�
వికారాబాద్ జిల్లాలో 59 మద్యం దుకాణాలు ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.18.38కోట్లు 6 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన కలెక్టర్ మద్యం కొనుగోలుకు ఎక్సైజ్ అధికారుల అనుమతి పరిగి, నవంబర్ 30 : వికారాబాద్�
జ్వరంతో వచ్చేవారి నుంచి రక్త నమూనాలు సేకరించాలి ఫ్రైడే డ్రై డేగా తప్పనిసరిగా అమలు చేయాలి ఎన్వీబీడీసీపీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్నాయక్ పరిగి, నవంబర్ 30 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్ల
క్రమంగా పెరుగుతున్న డ్రోన్ల వినియోగం పంటలపై క్రిమి సంహారక మందుల పిచికారీ నీరు, సమయం ఆదా.. ఖర్చు తక్కువ 10 నిమిషాల్లోనే ఎకర పొలం పూర్తి డ్రోన్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ వ్యవసాయ పనుల్లో రైతులకు మరింత �
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకు ఎమ్మెల్యేల వినతి వికారాబాద్, నవంబర్ 26 : వికారాబాద్ రైల్వే స్టేషన్ను శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శి�
రూ.కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు రైతులకు ఉపయోగపడేలా ఫార్మేషన్ రోడ్లు నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చందాలు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రతి వీధిలో సీసీ
ముమ్మరంగా నర్సరీల నిర్వహణ పనులు ఒక్కో నర్సరీలో 10 నుంచి 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు బంట్వారం, నవంబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే యేడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలను నాటేందుకు అధి�
హైదరాబాద్ నుంచి ముంబయికి 649.76 కిలోమీటర్ల బుల్లెట్ రైల్వే లైన్ రాష్ట్రంలో అత్యధిక మార్గం వికారాబాద్ జిల్లా పరిధిలోనే.. జిల్లాలో 68.5 కిలోమీటర్ల ట్రాక్.. ఆలంపల్లిలో రైల్వే స్టేషన్ గంటకు 300 కిలోమీటర్ల వేగ�
గ్రామీణులకు అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు డీఎంఅండ్హెచ్వో నుంచి వైద్యవిధాన పరిషత్కు అనుసంధానం.. త్వరలోనే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి.. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్