మహిమాన్విత క్షేత్రం బుగ్గరామలింగేశ్వర ఆలయం నేటి నుంచి స్వామి వారి ఉత్సవాలు 15రోజులు కొనసాగనున్న జాతర… తూర్పు నుంచి పడమరకు నీళ్లు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత 15 రోజులపాటు కొనసాగనున్న జాతర తూర్పు నుంచి పడ�
ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోట్పల్లి, నవంబర్ 17: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డా
కేంద్రం వర్సెస్ తెలంగాణ రాష్ట్రం యాసంగి ధాన్యం కొనాల్సిందే ఆందోళనను ఉధృతం చేసిన గులాబీ దండు నేడు హైదరాబాద్లో మహాధర్నాకు హాజరుకానున్న జిల్లా ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానిది పక్షపాత
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండ�
పప్పు దినుసుల సాగుతో లాభాలు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులుండవు తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి వరిసాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని అధికారుల సూచన కంది, పెసర, మినుములు, వేరుశనగ, బొబ్బర్లు వంటి సాగు మ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 165 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్న రైతులు మరో రెండు, మూడు రోజుల్లో పుంజుకోనున్న �
కాయగూరల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న గ్రామ రైతులు 150 ఎకరాల్లో సాగు.. రెండు నెలల నుంచే దిగుబడి.. ఒక్కో రైతుకు నెలకు సుమారు రూ.50వేల ఆదాయం గ్రామంలో మెజార్టీ పొలాల్లో ఆరుతడి పంటలే షాబాద్, నవంబర్ 15: వరికి ప్రత్య
ఘనంగా బాలల దినోత్సవం బషీరాబాద్, నవంబర్ 15: మండలంలోని కాశీంపూర్ యూపీఎస్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భం�
యాసంగి వరితో లాభాల కంటే నష్టాలే అధికం చలికాలంలో వరికి అధిక తెగుళ్లు సోకే అవకాశం మితిమీరిన రసాయనాల వాడకం వలన ఆహారం, నీరు, భూమి కాలుష్యం ఆరుతడి పంటల్లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటున్న వ్యవసాయ నిపుణులు �
భారీగా తరలివస్తున్న భక్తులు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం నిర్వహించిన అర్చకులు ఉసిరిచెట్టుకు పూజలు, సహపంక్తి భోజనాలు సరదాగా గడిపిన పర్యాటకులు నంది ఘాట్ వద్ద ట్రెక్కింగ్ వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహి�
స్కూటీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు పంపిణీకి సిద్ధం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందజేత పరిగి, నవంబర్ 14 : దివ్యాంగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. ఓవైపు దివ్యాంగ�
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన తాండూరు, నవంబర్ 11 : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో గురువారం ఏఐఎంఎస్ అధికారులు వికాస్ బాటియా, శ్యాంసుందర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రవిశంక