ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాధారణానికి మించి అధిక వర్షపాతం ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ, ఈసీ వాగులు పరిగి, ఆగస్టు 2 : వికారాబాద్ జిల్లా పరిధిలో జూలై నెలలో సాధారణం కంటే 94శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల�
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం వికారాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ప్రాథమిక రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప�
దుద్యాల మండలం ఏర్పాటుతో వికారాబాద్ జిల్లా పరిధిలోకి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం ఆరేండ్లకు నెరవేరిన ప్రజల ఆకాంక్ష బొంరాస్పేట, జూలై 28: జిల్లాలోకి ప్రసిద్ధ ఆలయం చేరింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన దుద్య�
పెద్దఅంబర్పేట, జూలై 23 : ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందే నియోజకవర్గంలో చేపడుతున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీలోని కుంట్లూరు క్రీడా ప్ర�
కోట్పల్లి, జూలై 23 : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం మండలంలోని నాగసాన్పల్లి తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ �
వికారాబాద్ జిల్లాలో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవతో నెరవేరిన కల బొంరాస్పేట, జూలై 23 : వికారాబాద్ జిల్�
ఎమ్మెల్యే కృషితో తుంకిమెట్లలో షెడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు, ప్రజలు బొంరాస్పేట, జూలై 16 : మండలంలోని తుంకిమెట్లలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంత కష్టాలు ఇక తీరన
వికారాబాద్ జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.133.82 కోట్లు పరిగి, జూలై 16 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు వర్షాకాలం వచ్చిందంటే కాజ్వేల వద్ద ప్రవహించే నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయేవి. చిన్నపాటి వర్షం
12 గోదాముల నిర్మాణానికి రూ.14.72 కోట్ల నిధులు వికారాబాద్ జిల్లాలో శరవేగంగా గోదాముల నిర్మాణం రాఘవాపూర్, వట్టి మీనంపల్లిలలో పూర్తి కావచ్చిన పనులు 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల ఏర్పాటు పండుగగా మ�
రేపటి నుంచి రైతుబంధు అదునుకు అందుతున్న పెట్టుబడి సాయం ఎప్పటిలాగే దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు రంగారెడ్డి జిల్లాలో 3,68,559 మంది, వికారాబాద్ జిల్లాలో 2,70,232 మంది ర�
జిల్లాలో రెండో విడుతలో రూ.198.34 కోట్లు 11,334 యూనిట్ల గొర్రెల పంపిణీకి ప్రణాళిక యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంపు పరిగి, జూన్ 22 : కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు కృషి చే
పరిగి, జూన్ 22: కందిపంట సాగు విస్తీర్ణం పెంచాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచించారు. బుధవారం పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కందుల విత్తనాలు మినీకిట్స్ అందజే�