ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 13 వార్డుల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, టీ�
రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడిసాయం అందించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రతి సంవత్సరం వానకాలం వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ఇండ్లకు చేరే లోపు కొనుగో�
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్వోఎఫ్వో చట్టం ప్రకారం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
జాతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ను అన్ని వర్గాల పార్టీగా ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఎమ్మెల్�
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పేద, మధ్య తరగతి మహిళల కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహి�
పరిగి పట్టణంలోని పల్లవి డిగ్రీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలలో విద్యా సంస్థల చైర్మన్ కొప్పుల అనిల్రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ కొప్పుల శ్రీదీప్తిరెడ్డిలు పాల్గ�