జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలుపై వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గతేడాది 98శాతం పన్ను వసూలుకాగా, ఈసారి పూర్తిస్థాయిలో రాబట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న�
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యి�
జిల్లాలో ఒకటి నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మెదడు వాపు వ్యాధి సోకకుండా జేఈ(జపనీస్ ఎన్సపాలిటీస్) వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ నిఖిల ఆదేశించారు.
జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కె�
తెల్లటి ఆకారంలో ఉన్న ఓ శకటం బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని మొగిలిగుండ్లలోని ప్రసాద్రావు పొలంలో దిగింది. విషయాన్ని తెలుసుకున్న మండలంలోని ప్రజలు వింత శకటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యా�
మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్ డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారికి అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చ
ఆడబిడ్డల పెండ్లిళ్లు భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది.
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వారికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా.. గతేడాది నుంచి రొయ్య పిల్లలను కూడా అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన పెద్ద ప్ర�
వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో నాలుగు వినూత్న విధానాల్లో పంటల సాగుతో తక్కువ పెట్టుబడి ఖర్చు ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో యాసంగిలో 1,47,000 ఎక�