సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందుకుగాను అధిక మొత్తంలో నిధులను కేటాయిస్�
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏడాదిలో రెండుసార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. ప్రారంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను విద్యా సంవత్సరం మధ్�
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో చేయూతనందిస్తున్నది.
వార్షిక రుణ ప్రణాళికను వికారాబాద్ జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో 120 సాసర్పిట్లు, పెర్కోలే�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో పల్లెల రూపురేఖలు మారాయి. గడిచిన ఏడేండ్లలో వికారాబాద్ జిల్లాలోని గ్రామాలాభివృద్ధికి రూ.574 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిం
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురువడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది.
వికారాబాద్ కలెక్టర్గా నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో సమూల మార్పులు తీసుకువచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండని ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టే�
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి,
తెలంగాణ సర్కార్ అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నది.
Agriculture | ఔషధ గుణాలున్న కీరసాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది ప�