ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేపపిల్లలను వదిలారు.
జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పరిధిలోని నవాబుపేట్ మండలం అర్కతల గ్రామంలో సుమారు 349 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో ఫుడ్ ప్రాసెస
తాండూరు, సెప్టెంబర్ 4: ఐదు రోజులపాటు ఘనమైన పూజలందుకున్న గౌరీ సుతుడికి ఆదివారం తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల ప్రజలు ఘనంగా వీడ్కో లు పలికారు. రంగురంగు�
విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి టిఫిన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాల సేకరణ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ రూ.5కే అన్నపూర్ణ భోజన పథకం త్వరలో వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి కృషి వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్, ఆగస్టు 25 : రైతుల శ్రేయస్సు కోసమే రూ.5క
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మోమిన్పేట, కోట్పల్లి మండలాల్లో 62.60 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్ స్వాధీనం మోమిన్పేట, ఆగస్టు 25 : నకిలీ ఆహార పదార్థాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి �
మట్టి ప్రతిమల తయారీకి సర్కారు ప్రోత్సాహం కులవృత్తుల వారికి ప్రత్యేక శిక్షణ బీసీ శాఖ నుంచి సహకారం వికారాబాద్ జిల్లాలో అందుబాటులో 2,542 మట్టి వినాయక విగ్రహాలు పరిగి, ఆగస్టు 23: వినాయక చవితి సమీపిస్తున్నది. ఊర�
విజయవంతంగా ముగిసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు 15 రోజుల పాటు పలు కార్యక్రమాల నిర్వహణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఆటలు, పాటలు, గాంధీ చిత్ర ప్రదర్శనతో ప్రజల్లో పెంపొందిన దేశభక్తి వి�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు అందజేత చేవెళ్లటౌన్, ఆగస్టు 23: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్