తాండూరు, సెప్టెంబర్ 4: ఐదు రోజులపాటు ఘనమైన పూజలందుకున్న గౌరీ సుతుడికి ఆదివారం తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల ప్రజలు ఘనంగా వీడ్కో లు పలికారు. రంగురంగు�
విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి టిఫిన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాల సేకరణ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ రూ.5కే అన్నపూర్ణ భోజన పథకం త్వరలో వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి కృషి వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్, ఆగస్టు 25 : రైతుల శ్రేయస్సు కోసమే రూ.5క
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మోమిన్పేట, కోట్పల్లి మండలాల్లో 62.60 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్ స్వాధీనం మోమిన్పేట, ఆగస్టు 25 : నకిలీ ఆహార పదార్థాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి �
మట్టి ప్రతిమల తయారీకి సర్కారు ప్రోత్సాహం కులవృత్తుల వారికి ప్రత్యేక శిక్షణ బీసీ శాఖ నుంచి సహకారం వికారాబాద్ జిల్లాలో అందుబాటులో 2,542 మట్టి వినాయక విగ్రహాలు పరిగి, ఆగస్టు 23: వినాయక చవితి సమీపిస్తున్నది. ఊర�
విజయవంతంగా ముగిసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు 15 రోజుల పాటు పలు కార్యక్రమాల నిర్వహణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఆటలు, పాటలు, గాంధీ చిత్ర ప్రదర్శనతో ప్రజల్లో పెంపొందిన దేశభక్తి వి�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు అందజేత చేవెళ్లటౌన్, ఆగస్టు 23: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సీఎంకు వికారాబాద్ అంటే ప్రత్యేక అభిమానం పరిగి, ఆగస్టు 15 : వికారాబాద్ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలేకడంతోపాటు బహిరంగసభను విజయవ�
గ్రామగ్రామాన ఫ్రీడమ్ర్యాలీలు హోరెత్తిన నినాదాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు, ఉద్యోగులు పరిగి, ఆగస్టు 13: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిం చుకుంటూ స్వతంత్ర వజ్రోత్స
నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు 22వ తేదీ వరకు తైపత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి సబితారెడ్డి ప్రత్యేక సమావేశం అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్వాతం�
పల్లె ప్రగతిలో ఏం చేశారని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం మైలారం కొత్త తండాకు రోడ్డు సౌకర్యానికి కృషి చేస్తా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధారూరు, ఆగస్టు 2 : గ్రామంలో ప్రతి ఇంటికీ సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలన
జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు విదేశీ విద్యనభ్యసించేవారికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితారెడ్డి ఎతుబ�