ఏపుగా పెరుగుతున్న మొక్కలు పెంపకంపై పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ మర్పల్లి, ఏప్రిల్ 26: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న ఆటవీ ప్రాతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ కృషి చ�
పెరుగుతున్న అవసరాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. నాపరాతి, సుద్దగనులకు ప్రసిద్ది గాంచిన తాండూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రథమ లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆది నుంచి జిల్లాలో మంచి పట్టును కలిగి ఉన్నది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే జిల్లా పరిధిలో ఉద్యమం ప్రారంభమైంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా... పేద ఉద్యోగార్థుల సౌకర్యార్థం జిల్లా గ్రం థాలయ సంస్థ విక�
యాసంగి సీజన్లో రైతులు పండించిన వడ్లు కొనేంతవరకు కేంద్రంతో కొట్లాటకు టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. యాసంగి వడ్లు కొనుగోలు చేయాల్సిందిగా మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలువగా
వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం చేసే స్వామిగా.. దేశం నుంచి విదేశాల వరకు ప్రాచూర్యం పొందిన ఆలయంగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు రెండేండ్ల తరువాత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆలయ నిర్వాహక
తెలుగు సంవత్సరాది ఉగాదికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటింటా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చలివేంద్రాలతో బాటసారుల దాహార్తి తీరుతుందని చేవెళ్ల ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ పక్కన సత్యసాయి బాబా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చలివేంద్రాన్ని చ
తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.