యాసంగి సీజన్లో రైతులు పండించిన వడ్లు కొనేంతవరకు కేంద్రంతో కొట్లాటకు టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. యాసంగి వడ్లు కొనుగోలు చేయాల్సిందిగా మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలువగా
వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం చేసే స్వామిగా.. దేశం నుంచి విదేశాల వరకు ప్రాచూర్యం పొందిన ఆలయంగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు రెండేండ్ల తరువాత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆలయ నిర్వాహక
తెలుగు సంవత్సరాది ఉగాదికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటింటా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చలివేంద్రాలతో బాటసారుల దాహార్తి తీరుతుందని చేవెళ్ల ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ పక్కన సత్యసాయి బాబా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చలివేంద్రాన్ని చ
తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్�
ప్రతి ఇంట్లో వంటగ్యాస్ వాడకం ఎక్కువగా ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్లుగా వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడం వల్ల పేదవారితోపాటు మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుంది.
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�