నోముల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన ఫలితం ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంపుదల ఆంగ్ల బోధనతో ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు దూరం నాడు 70 మంది.. నేడు 200 మంది విద్యార్థులు నియోజకవర్గంలోనే అత్యధిక విద్యార్థ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస
రంగారెడ్డి జిల్లాలో 558,వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరలో పనుల ప్రారంభం ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరు
పరిగి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక�
చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చై�
అంబరాన్నంటిన ‘గణతంత్ర’ సంబురాలు వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతిని�
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతుంది. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 620 ప్రత్యేక బృందాలు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా ఒక్కరోజు 21,239 కుటుంబాల సర్వే చేపట్టారు. జిల్
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై సబ్బండ వర్ణాల హర్షం పేద విద్యార్థులకు వరంగా మారిన బోధనఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు జిల్లాలోని 546 పాఠశాలల్లోకొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమం 55,248 మంది ఆ�
వికారాబాద్, జనవరి 25 : డీపీవో కార్యాలయ అధికారులు పోలీస్ శాఖకు గుండెకాయలాంటివారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీపీవో కార్యాలయ అధికారులతో
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇబ్రహీంపట్న�
పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవార�