తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్�
ప్రతి ఇంట్లో వంటగ్యాస్ వాడకం ఎక్కువగా ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్లుగా వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడం వల్ల పేదవారితోపాటు మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుంది.
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�
పరిగి, మార్చి 1 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలో 101.34% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు �
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వె�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడతోపాటు అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులో తేనున్నారు. విద్యార్థు�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో గ్రామంలో 16 చోట్ల ఏర్పాటు చే�
శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు, మీడియా సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పరిచయ కార్యక్రమం ని