జిల్లా ప్రజలకు మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరిగి/షాబాద్ జనవరి 25: వికా రాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 73వ గణతంత్ర దినో త్సవ శు భాకాంక్షలు తెలిపారు. ఎందరో మహ�
29న పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి షాబాద్, జనవరి 25: జల్పల్లి మున్సిపాలిటీలో జల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మెట్రో వాటర్ 2 దశలో భాగంగా రూ. 60 కోట్లు మం�
ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు(మాడ్గుల) 25 : రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, మందులు, వ్యాక్సినేషన్ పరిగి/ఇబ్రహీంపట్నం, జనవరి 20 : కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశానికే తలమానికంగా నిలిచిన ఇంటింటికీ జ్వర సర్వే మరోసారి చేపట్టాలని తెలంగాణ
షాబాద్, జనవరి 20: ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని, వ్యాక్సినేషన్ వందశాతం పూర్తికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులకు సూచ�
బొంరాస్పేట జనవరి 13: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి లగచెర్ల గ్రామాభివృద్ధికి బా టలు వేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస
రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్ఐ శ్రీనునాయక్ మృతి వికారాబాద్/ఆమనగల్లు, జనవరి 1: పళ్లైన వారం రోజులకే యువ ఎస్ఐను మృత్యువు కబళించింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యాతండాకు చెంది నేనావత్ శ్రీన
క్వింటాలు పత్తికి రూ.9వేలు చరిత్రలో తొలిసారిగా అధిక ధర రంగారెడ్డి జిల్లాలో 1,31,609 ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 1,90,677 ఎకరాల్లో పత్తి సాగు మంచి ధర పలుకుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పరిగి/షాబాద్, డి
పరిగి, డిసెంబర్ 30: మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, అభివృద్ది పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సం స్�
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం బీజేపీ, కాంగ్రెస్లవి చిల్లర రాజకీయాలు అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయవొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డ
Massive additions | వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Dr. Anand | గ్రామాల్లో నెల కొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహించామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
వరిధాన్యం కొనకుండా మోసం చేస్తున్న బీజేపీ కొనుగోలు కేంద్రాలు అవసరం లేదనడం సరికాదు రైతులకు అన్యాయం చేస్తే బీజేపీకి గుణపాఠం తప్పదు రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతల ఆగ్రహం షాబాద్, డిసెంబర్ 23 : వరిధాన్యం క�