పరిగి, జూన్ 3: గ్రామాలు, పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చేయడంతోపాటు పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్�
చేద్దామంటే పని ఇవ్వరు.. చేసిన పనికి డబ్బు ఇవ్వరు బతుకుతెరువు కోసం నగరాలకు గ్రామస్థుల వలస యోగి రాష్ట్రం యూపీలో గాలిలో దీపంగా ఉపాధి హామీ సింగిల్ ఇంజిన్ రాష్ట్రం తెలంగాణలో జోరుగా ఉపాధి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లాలో 58 గ్రామాల్లో కొత్త విధానంలో పత్తిసాగుకు నిర్ణయం రాశీ సీడ్స్ ఆధ్వర్యంలో సింగిల్ పిక్ పత్తి సాగుపై శిక్షణ తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. పెరుగనున్న దిగుబడి పరిగి, మే 23: పత్తి రైతులు లాభ
పరిగి, మే 23: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణకు శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లోని అ
పరిగి, మే 23 : వికారాబాద్ జిల్లాలో పెద్దఎత్తున తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐల బదిలీలు చేపట్టారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బదిలీలు చేస్తూ కలెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ స�
పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు.
జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం 12.83 మీటర్లు అత్యల్పంగా యాలాల మండలం ఎన్కేపల్లిలో 1.60 మీటర్లు అత్యధికంగా దోమ మండలం దిర్సంపల్లిలో 42.32 మీటర్లు పరిగి, మే 8 : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రత పెరుగడంతోపాటు అందు�
రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటాలి సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక పరిగి, ఏప్రిల్ 26: హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి జిల్లాను గ్రీన్ వికారాబాద్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయ
ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మహిళా సంఘాల సభ్యులకు ఫ్యాన్లు, ట్రాక్టర్ల అందజేత ముస్లింలకు రంజాన్ కానుకలు.. ధారూరు, ఏప్రిల్ 26 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్�
పండుగలా జరుగనున్న వార్షికోత్సవం నేడు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండావిష్కరణ పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవార�
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, ఏప్రిల్ 26 : అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయ
ఏపుగా పెరుగుతున్న మొక్కలు పెంపకంపై పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ మర్పల్లి, ఏప్రిల్ 26: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న ఆటవీ ప్రాతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ కృషి చ�
పెరుగుతున్న అవసరాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. నాపరాతి, సుద్దగనులకు ప్రసిద్ది గాంచిన తాండూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రథమ లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆది నుంచి జిల్లాలో మంచి పట్టును కలిగి ఉన్నది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే జిల్లా పరిధిలో ఉద్యమం ప్రారంభమైంది.