Char Dham Yatra | చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి (ఏప్రిల్ 30) నుంచి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్
అంకితా భండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్టు హత్య కేసులో మాజీ బీజేపీ నాయకుడి కుమారుడు పుల్కిత్ ఆర్యతోపాటు మరో ఇద్దరు నిందితులకు ఉత్తరాఖండ్లోని సెషన్స్ కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర�
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కూలింది. భారీ వర్షం, గంటకు 82 కి.మీ వేగం
Chardham Yatra | చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్తో పోలిస్తే ఈ సారి చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గిందని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన�
చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ ప్రమాద మృతుల్లో ఏపీకి చెందినవారు ఉన్నట్లు గుర్తించారు.
Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి (Chopper Crashes) ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఛార్ధామ్ యాత్రికులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్కమ్ చెప్పారు.
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వె�
ఓ ఇంటర్వ్యూలో చిత్రంగా మాట్లాడి నెటిజన్లకు టార్గెట్గా మారింది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. తన తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఉత్తరాఖండ్లో నా పేరిట ఓ ఆలయం ఉంది తెలుసా? ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. పక్కన�
Woman Drowns While Making Reel | సోషల్ మీడియా రీల్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయాలని తన కుమార్తెకు చెప్పింది. నదిలోకి దిగి ఫోజులిచ్చింది. అయితే జారి పడిన ఆమె ప్రవాహానికి నదిలో కొట్టుకుప�