ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మంగళవారం జరిగిన మహిళల 3X3 బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 21-11తో కేరళపై అద్భుత విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో రెండో పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ కాంస్య పతకంతో మెరిసింద
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల 120కి.మీల రోడ్ సైక్లింగ్ ఈవెంట్లో యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస�
MLA vs Ex-MLA | బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఒకరి కార్యాలయంపై మరొకరు రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులు జరుపుకున్నారు. ఈ వీడియో క్లిప్ స�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
bus overturns | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
bus falls into gorge | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది (bus falls into gorge).
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.