Snowfall | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీగా మంచు (Heavy Snowfall) కురుస్తోంది. జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir), హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా ఉన్నది.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుని, 17 రోజుల తర్వాత బయటపడ్డ కార్మికుల మానసిక స్థితిపై ఎయిమ్స్-రిషికేశ్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Posing as Amit Shah's son | కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా పేరుతో బీజేపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పార్టీకి ఫండ్ కోసం రూ.5 లక్షలు �
అదనపు కట్నం చెల్లించలేదనే కోపం తో అత్తింటివారు కోడలికి హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ను ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ వురపు సచిన్క�
ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్కు శుక్రవారం తెరపడింది. గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తూ వస్తున్న నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ము�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతకాల పరంపర కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు క్రీడా విభాగాల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. తొలుత జరిగిన షాట్గన్ మిక్స్డ్ టీమ�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం తెలంగాణ పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం దక్కించుకుంది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల�
ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్బాల్, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. తైక్వాండ్లో రాష్ట్ర యువ ప్లేయర్ పాయం హర్షప్రద రజత పతకంతో మెరిసింది. మహిళల 73కిలోల కేటగిరీలో హర్షప్రద సత్
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మంగళవారం జరిగిన మహిళల 3X3 బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 21-11తో కేరళపై అద్భుత విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో రెండో పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ కాంస్య పతకంతో మెరిసింద
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల 120కి.మీల రోడ్ సైక్లింగ్ ఈవెంట్లో యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస�