ఉత్తరాఖండ్లో రెండు రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు(12.9 కిలోమీటర్లు), గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్జీక
Bridge Collapse: ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. గోవింద్ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు బ్రిడ్జ్పై భారీ సైజులో ఉన్న బండరాళ్లు పడ్డాయి. దీంతో ఆ బ్రిడ్జ్ పూర�
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాల్ని ఆర్మీ సిబ్బంది వెలికితీసింది.
ఉత్తరాఖండ్లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
ఉత్తరాఖండ్లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది.
Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం విరిగిపడింది. మంచు చరియల కింద సుమారు 50 మందికిపైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పది మంది కార్మికులను రక్షించా
Snowfall | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీగా మంచు (Heavy Snowfall) కురుస్తోంది. జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir), హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా ఉన్నది.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుని, 17 రోజుల తర్వాత బయటపడ్డ కార్మికుల మానసిక స్థితిపై ఎయిమ్స్-రిషికేశ్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Posing as Amit Shah's son | కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా పేరుతో బీజేపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పార్టీకి ఫండ్ కోసం రూ.5 లక్షలు �
అదనపు కట్నం చెల్లించలేదనే కోపం తో అత్తింటివారు కోడలికి హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ను ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ వురపు సచిన్క�
ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్కు శుక్రవారం తెరపడింది. గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తూ వస్తున్న నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ము�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతకాల పరంపర కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు క్రీడా విభాగాల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. తొలుత జరిగిన షాట్గన్ మిక్స్డ్ టీమ�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం తెలంగాణ పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం దక్కించుకుంది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల�
ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్బాల్, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. తైక్వాండ్లో రాష్ట్ర యువ ప్లేయర్ పాయం హర్షప్రద రజత పతకంతో మెరిసింది. మహిళల 73కిలోల కేటగిరీలో హర్షప్రద సత్