Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వె�
ఓ ఇంటర్వ్యూలో చిత్రంగా మాట్లాడి నెటిజన్లకు టార్గెట్గా మారింది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. తన తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఉత్తరాఖండ్లో నా పేరిట ఓ ఆలయం ఉంది తెలుసా? ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. పక్కన�
Woman Drowns While Making Reel | సోషల్ మీడియా రీల్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయాలని తన కుమార్తెకు చెప్పింది. నదిలోకి దిగి ఫోజులిచ్చింది. అయితే జారి పడిన ఆమె ప్రవాహానికి నదిలో కొట్టుకుప�
Car accident | కారు అదపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక మహిళ మాత్రం మునుగుతున్న కారులోంచి రూఫ్టాపైకి వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం టెహ్రీ జిల్లా (Tehri district) �
Woman rescued from sinking car | ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన కారు నదిలో పడింది. బోల్తా పడిన ఆ కారుపై ఒక మహిళ ఉన్నది. గమనించిన రెస్క్యూ సిబ్బంది ఆమెను కాపాడారు. నదిలో గల్లంతైన నలుగురు కోసం గాలిస్తున్నారు.
Suicides | కొద్ది రోజుల క్రితం ఓ కాలిపోయిన కారులో మహిళ మృతదేహం (Woman dead body) లభ్యమైంది. శుక్రవారం ఆమె మృతదేహం లభ్యమైన చోటనే గోతిలో ఆమె సోదరుడి మృతదేహం దొరికింది. అన్నా చెల్లెల్లు ఇద్దరూ అత్మహత్యల (Suicides) కు పాల్పడి ఉంటారన
ఉత్తరాఖండ్లో రెండు రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు(12.9 కిలోమీటర్లు), గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్జీక
Bridge Collapse: ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. గోవింద్ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు బ్రిడ్జ్పై భారీ సైజులో ఉన్న బండరాళ్లు పడ్డాయి. దీంతో ఆ బ్రిడ్జ్ పూర�
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాల్ని ఆర్మీ సిబ్బంది వెలికితీసింది.
ఉత్తరాఖండ్లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
ఉత్తరాఖండ్లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది.
Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం విరిగిపడింది. మంచు చరియల కింద సుమారు 50 మందికిపైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పది మంది కార్మికులను రక్షించా