రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Road Accident | ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచార�
Serial Killer | క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.
Uttarakhand CM | వరుస సమావేశాలూ, అధికారిక సమీక్షలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand CM) పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) రైతుగా మారారు.
Kanwariyas Killed | ఉత్తరాఖండ్ (Uttarakhand) టెహ్రీ (Tehri) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది.
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది.
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)ను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవార
Chardham Yatra | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు స
BJP Expels Ex-MLA Over Second Marriage | బీజేపీ మాజీ ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లాడారు. దీంతో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అమలు చేసిన యూనిఫాం సివిల్ కోడ్ను ఆయన ఉల్లం�
Uttarakhand: యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అలనకంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పది మంది యాత్రికుల ఆచూకీ తెలియడంలేదు.
ఉత్తరాఖండ్లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు యాత్రికుల ప్రాణాలను గాల్లో దీపాలను చేస్తున్నాయి! తాజాగా గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా అందులోని ఆరుగ�
ఉత్తరాఖండ్లోని గౌరీ కుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది.