PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) ఉత్తరాఖండ్ (Uttarakhand) లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే (Aerial survey) చేయనున్నారు.
Fake Babas Arrested | ప్రజలను మోసం చేయడం, మత మార్పిడికి పాల్పడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు, నకిలీ బాబాలను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలనేమి’ చేపట్టింది. దీని కింద ఇప్పటి వరకు 14 మంది నకిల�
Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఐఎండీ (IMD) అలర్ట్తో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు (Schools Shut) సెలవు ప్రకటించారు.
ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విధ్వంసకర వర్షాకాలాన్ని ఈ ఏడాది భారత్ చవిచూస్తోంది. ఉత్తర భారతం సగటు కన్నా 21 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసుకోవడంతో కేదార్నాథ్లో 2013లో సంభవించిన వరద బీభత�
Cloudburst: రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్బస్ట్ జరిగింది. దీంతో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో అక్కడ వరద, బురద పొంగిపొర్లింది. దీని వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు ఆ శిథిలాల్లో చిక్కుక�
ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల ఆ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే శుక్రవారం రాత్రి మేఘ విస్ఫోటం కారణంగా చమోలి జిల్లాలో కుంభవృష్టి కుర
చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన బుధవారం ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గురునానక్ స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యా�
ఉత్తరాఖండ్లోని ధరాలీలో జల విలయాన్ని మరువక ముందే జమ్ము కశ్మీర్లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోసహా 52 మంది మరణించగ�
Harsil Lake: ఉత్తరాఖండ్ జలవిలయం ఇప్పుడు హర్సిల్ ప్రాంతంలో ఓ కొత్త సరస్సును సృష్టించింది. ఖీర్ గంగా నది నుంచి కొట్టుకు వచ్చిన బురద, రాళ్లు ఓ డ్యామ్లా మారాయి. దీంతో భాగీరథి నీళ్ల ప్రవాహానికి బ్రేక్ �
Dharali village: ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు.. ధారాలీ గ్రామాన్ని ధ్వంసం చేశాయి. ఆ గ్రామం ఇప్పుడు ఓ మట్టిదిబ్బలా తయారైంది. బురద, రాళ్లతో నిండిపోయింది. ఇవాళ డ్రోన్ వీడియోను రిలీజ్ చేశారు.
ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడడంతో జలప్రళయాన్ని చవిచూసిన ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు వరుసగా రెండవ రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా 100 మందికిపైగా గల్లంతయ్యా�
Cloudburst | ఉత్తరాఖండ్ జలప్రళయంతో అక్కడికి వెళ్లిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతైంది. ఆ బృందంలోని వారిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా, మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా తెలిసింది.