Man Body On Vehicle Roof | అంబులెన్స్కు డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. దీంతో మరణించిన యువకుడి మృతదేహాన్ని వాహనం టాప్పై కట్టేసి గ్రామానికి తరలించారు. హృదయ విదారకమైన ఈ సంఘటనపై దర్యాప్తునకు సీఎం ఆదేశించ�
అడవుల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటుచేసే కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు మహిళలపై వేధింపులకు కారణమవుతున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడి అధ్యయనంలో తేలింది.
Kolkata Professor Found Dead | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన ప్రొఫెసర్ ఉత్తరాఖండ్లోని ఓ హోటల్లో అనుమానాస్పదంగా మరణించాడు. చేతి మణికట్టు, గొంతు కోసి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 36 మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీపావళి తర్వాత స్వస్థలం నుంచి పని ప్రదేశానికి కార్మికులు తిరిగొస్తు�
Bus Accident | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో (passengers) వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయ పర్వత ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్నది. ఇక్కడి మంచు నీటి సరస్సులు, ఇతర జలాశయాల విస్తీర్ణం 2011తో పోల్చితే 2024లో 10.81 శాతం పెరిగింది.
రంజీ టోర్నీలో హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో కంగుతిన్న హైదరాబాద్..తాజాగా ఉత్తరాఖండ్పై ఓటమి పాలైంది. సోమవారంతో ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ 78 పరుగుల తేడా�
ఉత్తరాఖండ్లోని బజ్పూర్ వేదికగా ఈ నెల 9 నుంచి 14 దాకా జరిగిన సీబీఎస్ఈ నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్-2024లో హైదరాబాద్కు చెందిన మేక తపస్య రజతం సాధించింది.
Bye Elections | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు (Bye Elections) షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఇవాళ ప్రకటించింది.
High tension wire | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉధమ్సింగ్ నగర్ జిల్లాలో ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది (major train accident averted). ఖతిమా రైల్వే స్టేషన్కు సమీపంలో రైల్వే ట్రాక్పై హైటెన్షన్ విద్యుత్ వైర్లు (High tension wire) తెగిపడ్డాయి.
Gas Cylinder | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను గుర్తు తెలియని దుండగులు ఉంచారు. రైలు పట్టాలపై సిలిండర్ను గమనించిన గూడ్స్ రైలు లోకో పై�
బిలాస్పూర్ రోడ్-రుద్రాపూర్ సిటీ మధ్య ప్రయాణిస్తున్న గుజరాత్ మెయిల్కు తాజాగా పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డంగా ఉన్న 6 మీటర్ల ఇనుప స్తంభాన్ని లోకో పైలట్ గుర్తించి రుద్రాపూర్ సిటీ స్టేష�