Kedarnath | ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వరదలకు కేదార్నాథ్ (Kedarnath) సందర్శనకు వెళ్లిన యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని అధికారులు రక్షిస్తున్నారు.
Cloudbursts | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. హిల్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లోనూ వర్షబీభత్సం సృష్టించింది.
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2 వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తిగా కన్వరియాల (Kanwar Yatra) కోసం వినియోగ�
Pilgrims Dead | కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న
Under Construction Bridge Collapses | నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జ్ కూలిపోయింది. కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’ కుప్పకూలింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు.
Kedarnath | జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పేరు చెప్పగానే ఇటీవల ఆ ప్రాంతం కుంగిపోతున్నదనే వార్తలే గుర్తుకువస్తాయి. జోషీమఠ్ చోటా చార్ధామ్ యాత్రలో ఓ మజిలీ. కాబట్టి, కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శనక�
Assembly bye-elections | ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Badrinath Highway | చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు.
కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
Patajali products | మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ రద్దయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయా ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యా�