Kedarnath | జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పేరు చెప్పగానే ఇటీవల ఆ ప్రాంతం కుంగిపోతున్నదనే వార్తలే గుర్తుకువస్తాయి. జోషీమఠ్ చోటా చార్ధామ్ యాత్రలో ఓ మజిలీ. కాబట్టి, కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శనక�
Assembly bye-elections | ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Badrinath Highway | చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు.
కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
Patajali products | మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ రద్దయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయా ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యా�
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు జన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాన్య ప్రజలకు తాగునీరు కరువైం
మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్ట్ చేయడం న్యాయమేనా? మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్�
దొంగ పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పరారై పెండ్లి కొడుకులను మోసం చేసిన నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను గతంలో పెండ్లి చేసుకున్న వారి కోసం వేట ప్రారంభించారు.
BJP Expels Leader | బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. బీసీ కమిషన్లో నామినేటెడ్ సభ్యుడైన అతడ్ని ఆ పదవి నుంచి కూడా త
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలోకి జారి కింద ప్రవహిస్తున్న అలకానంద నదిలో పడిన ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రిషి�
Rudraprayag Accident | ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కాగా, మరరో 13 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన