15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర�
Chardham Yatra Advisory | చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నది. భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కారు యాత్రకు వచ్చే వారికి అడ్వైజరీని జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చే వారిని వెనక్�
Uttarakhand Forest Fires | ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న మంటలను నియంత్రించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిం
Brahmotsavam | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Big Phython | సాధారణంగా పాముల్లో అనకొండ తర్వాత అతిపెద్ద పాములు కొండచిలువలే. ఈ కొండ చిలువలు ఎక్కువగా 5 నుంచి 8 అడుగుల పొడవుతో ఉంటాయి. బరువు దాని పొడవు, లావును బట్టి 10 నుంచి 50 కిలోల వరకు ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్లోని హర�
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం �
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీ�
Accident | ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Patanjali | ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali)కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Authority) రద్దుచేసింది.
: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోట�
Lok Sabha Elections | దేశంలో ఎక్కడ చూసిన లోక్సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు. ఉత్�